సికింద్రాబాద్లోని బొల్లారంలోగల రాష్ట్రపతి నిలయాన్ని ఇక ఏడాది పొడవునా సందర్శించొచ్చు. సామాన్య ప్రజలు, సందర్శకులను రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతించే కార్యక్రమాన్ని న్యూఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్ర�
Padma Awards | రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిం�
జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సుమారు రెండు నెలల పాటు ప్రజల సందర్శన కోసం రాష్ట్రపతి గార్డెన్స్ను తెరిచి ఉంచుతారు. అలాగే రైతులు, దివ్యాంగుల సందర్శనకు ప్రత్యేక తేదీలు కేటాయిస్తారు.
జాతీయ క్రీడా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్లేయర్ల ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా దేశ ఖ�
రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా యుత వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం కంటి శుక్లానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు క్యాటరాక్ట్ సర్జరీ జరిగినట్లు రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ అ