విద్యార్థులే భారత దేశ భవిష్యత్ను నిర్మించే శిల్పులని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పేపర్ల లీక్లు, అక్రమాలను నిరోధించి.. వ్యవస్థను పారదర్శకంగా, పూర్తి సురక్షితంగా, విశ్వాసంతో ఉండేలా పబ్లిక్�
Droupadi Murmu : దేశంలో పేపర్ లీకేజీలను అరికట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ అమెండ్మెంట్ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదించారు. దీంతో ఇకపై ఈ బిల్లు చట్టంగా అమలులోకి రానుంది. క
ప్రముఖ నటుడు డా.రాజేంద్రప్రసాద్ ఇటీవలే ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆదివారం హైదరాబాద్లో ఘనంగా సత్కరించింది. ‘�
Rohit Sharma : భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 'పద్మ శ్రీ' అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా హిట్మ్యాన్ ఈ పురస్కారాన్ని స్వీకరించాడు.
Harmanpreet Kaur : భారత మహిళల జట్టుకు తొలి వరల్డ్కప్ అందించిన హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాన్ని స్వీకరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా హర్మన్ప్రీత్ పద్మ శ్రీ అవార్డును �
సుప్రీంకోర్టు న్యాయమూర్త్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. అధికారిక గెజిట్లో ప్రచురించిన నోటిఫికేషన్ ప్రకారం సుప్రీంకోర్టు (జడ్జిల సంఖ్య) సవరణ ఆర్డినెన్స్-2026పై ర
Supreme Court : భారతీయ న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచుకునేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
West Bengal : పశ్చిమ బెంగాల్లోని మహిళలకు మమతా బెనర్జీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్తో కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని మోదీ అన్నారు.
ఉత్తర బెంగాల్లో తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉన్న అంతర్జాతీయ ఆదివాసీ సమావేశానికి అనుమతి నిరాకరించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్�
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం రాజస్థాన్లోని జైసల్మేర్లో ప్రచండ్ హెలికాప్టర్లో ప్రయాణించారు. దేశీయంగా తయారైన ఈ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లో ఆమె కోపైలట్గా వ్యవహరించారు. ఈ హెలికాప్టర్లో క
Rashtrapati Bhavan : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్.. ప్రకృతి అందానికి కూడా పేరెన్నికగన్నది. ముఖ్యంగా ఇక్కడి మొఘల్ గార్డెన్స్, అందులోని పూల మొక్కలు, వాటి పూలు.. ఎంతగానో ఆకట్టుకుంటాయి.
వికసిత్ భారత్, స్వదేశీ ప్రచారంతోపాటు జాతీయ భద్రత కోసం పార్లమెంట్ సభ్యులంతా ఐక్యంగా నిలబడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈ అంశాలన్నీ రాజకీయ విభేదాలకు అతీతమైనవని ఆమె స్పష్టం చేశారు. బడ�
President Murmu | గడిచిన పదేళ్ల ఎన్డీఏ పాలన (NDA rule) లో దేశంలో 25 కోట్ల మందికి పేదరికం
(Poverty) నుంచి విముక్తి కల్పించామని రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu)
అన్నారు. బుధవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల (Budget Session) ప్రారంభ�