Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు కేరళ (Kerala)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని (Sabarimala Temple)కూడా సందర్శించనున్నారు.
Padma Awards | రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపది ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం వాటికన్ సిటీలో సాదాసీదాగా ముగిశాయి. చెక్కతో చేసిన శవపేటికలో ఉంచిన పోప్ భౌతిక కాయాన్ని ఖైదీలు, వలసదారులు ఖననం చేశారు. అత్యంత సీనియర్ కార్డినల్స్ సమక్షంలో సెయి�
ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో మహిళలకు భద్రత కరువవుతున్నది. డిప్యూటీ జైలర్ అయిన తన తల్లిని ఆమె సీనియర్లు వేధిస్తున్నారని ఆమె కూతురు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం లేఖ రాశారు. ఆ వేధింపులన�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పాల్గొననున్నారు. ప్రయాగ్రాజ్లో ఎనిమిది గంటలకు పైగా ఉండనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ప్రయాగ్�
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్కు (Union Budget) ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం తీసుకున్నారు. ఉ
భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్హౌస్గా మార్చడమే లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అసాధారణ వేగంతో ప్రధాన నిర్ణయాలు, విధానాల అమలును దేశం వీక్షిస్తున్నదని, పేదలు, మధ్యతరతి ప్రజలు, యువత, మహిళ
Republic Day 2025 | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుబియాంతో ప్రత్యేక గుర్రపు బండిలో వేదిక వద్దకు చేరుకున�
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. శుక్రవారం మాజీ ప్రధాని భౌతికకాయాన్ని ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో గల ఆయన నివాసానికి తరలించారు.
New Governor's | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.