కాంగ్రెస్ పార్టీవి భరోసా లేని పథకాలని, వారి పాలనలో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ విమర్శించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ‘రేటెంత’ రెడ్డిగా మారాడు. నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు నోటు తీసుకుంటుండు.. అని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదివారం తాండూరులో విలేకరులతో ఎమ్మెల్య
‘కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రంలో కటిక చీకట్లు నిండుతాయి..ఆ పార్టీ ఆరు గ్యారెంటీలను నమ్మితే అధోగతి పాలు కావడం ఖాయం’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ హెచ్చ�
బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతను మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని నివాసంలో ఆదివారం ఆయన
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలకేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, బట్టె కృష్ణమూర్తి, యువ నాయకుడు గోదాసు ప్రవీణ్,
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లలోనే ఎవరూ ఊహించంత అభివృద్ధి చేశారని, అన్ని వర్గాల ప్రజలకు గులాబీ జెండా అండగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల �
బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెంది ప్రజలంతా ఆనందంగా ఉన్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన సలికంటి శ్రీను, సైదిరెడ్డి, సిద్ధ రామయ
B.Vinodkumar | ‘ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందు నిలుపుతున్న బీఆర్ఎస్ది అభివృద్ధి విధానమని.. ఓర్వలేని ప్రతిపక్షాలు దుర్బుద్ధితో ఆరోపణలు చేస్తున్నాయి’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమా�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగని అభివృద్ధి ఈ తొమ్మిదేండ్లలో జరిగింది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధ
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో రూపురేఖలు మార్చుకుంటున్నది. కోట్లాది రూపాయల నిధులతో