ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన సీఎం కేసీఆర్ పాలన అంటే నమ్మకం..యాభై ఏండ్లు అధికారమిస్తే కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ అంటే మో సం..’అని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూ�
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. రెండు చోట్లా సభా ప్రాంగణం గులాబీమయమైంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రసంగం కొనస�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోథ్ నియోజకవర్గ పరిధిలోని ఇచ్చోడలో గురువారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆయా నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజ�
“కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరంటు సాలం టున్నడు. ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. రాహుల్గాంధీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నడు.. రైతులు, సబ్బండ వర్�
ఎటుచూసినా గులాబీమయమే. సభాప్రాంగణం నిండిపోగా బయట కూడా సీఎం కేసీఆర్ సందేశం వినడానికి ఎండలో గంటల పాటు ప్రజలు నిరీక్షించారు. ఆదిలాబాద్లోని డైట్ మైదానంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించాల్సిన ప్రజ�
60 ఏండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసిన అరాచకులకు, 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ పాలనలో నిరంతరం జరుగుతున్న అభివృద్ధికి మధ్యే ఎన్నికల్లో పోటీ జరు
కాంగ్రెస్ ఇచ్చే ఆరు హామీలకు గ్యారెంటీ లేదు. మానకొండూర్ ఆ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి మాటలకు వారెంటీలేదు’ అంటూ మానకొండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచు�
పెద్దపల్లి నియోజకవర్గంలో కారు జోరుకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి రూపురేఖలు మారాయని చెప్పారు.
‘కాంగ్రెస్ ఇచ్చే ఆరు హామీలకు గ్యారెంటీ లేదు. మానకొండూర్ ఆ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి మాటలకు వారెంటీలేదు’ అంటూ మానకొండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచ�
పింఛన్ పెంచిన ఘనత సీఎం కేసీఆర్ సారుదే. మళ్లీ ఆయనే సీఎం అయితడు. మళ్లో సారి పెంచుతామని హామీ ఇచ్చిన్రు. ఇగ కచ్చితంగా అమలు చేసి తీరుతరు. చాలా ఆనందంగా ఉంది.
మంథనివాసుల దశబ్దాల దారిద్య్రాన్ని దూరం చేసేందుకు తెలంగాణ సర్కారు కంకణం కట్టుకున్నది. భారీగా నిధులు మంజూరు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించింది. మహదేవపూర్, పల్మెల, మహాముత్తారం,
‘ రెండు పర్యాయాలు సూర్యాపేట ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. కారు గుర్తుకు వేసిన ఓటు ఎన్నో అభివృద్ధి పనులు చేసి పెట్టింది. మరింత అభివృద్ధి కోసం మరోసారి ఆశీర్వదించండి.. మీ సేవకుడిగా పనిచేస్తా’ అని రాష�
రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ఒరగబెట్టిందేమీ లేదు. నమ్మి ఓటేసిన ప్రజలను ముంచుడు తప్ప, చేసిన మేలు ఉన్నదా..? మోసం చేయడం.. గద్దెనెక్కడం వారి నైజం. 60 ఏండ్ల నుంచి అదే జరిగింది.
సెక్యులర్ ప్రభుత్వాన్నే గెలిపించాలని, బీజేపీ మత రాజకీయాలతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షే�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి సాధించుకున్నామని, నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం ఏర్పడుతుందన్న వారికి కండ్లు చెదిరేలా 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూ�