బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మహర్దశ పట్టిందని టీపీటీడీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ స్పష్టం చేశారు.
తుంగతుర్తి నియోకవర్గం అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మెండె సురేశ్, అతని భార్య, పిల్లలపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆ�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజలకు అన్నీ సమస్యలుగానే ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో మారింది. వేల కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పల్లెలు, పట్టణాలు కొత�
ఓడినా.. గెలిచినా.. ప్రజల మధ్యనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం నియోకవర్గ పరిధిలో పలు వివాహవేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిశారు.
తన జీవితాంతం బీఆర్ఎస్తోనే ఉంటానని, భవిష్యత్లోనూ పార్టీ మారే ప్రసక్తే ఉండదని కోరుట్ల ఎమ్మెల్యే డా కల్వకుంట్ల సంజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజలు ఇచ్చే తీర్పును ఎవరైనా స్వీకర�
‘అయ్యే ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిపోయిండు. చిరిగిన బట్టలతో వస్తుండు. కంటతడి పెట్టుకుంటున్నడని కాంగ్రెస్కు ఓటేస్తే మీ, మీ పిల్లల బంగారు భవిష్యత్ బుగ్గిపాలు చేసుకున్నట్లే. బతుకులు ఆగం చేసుకున్నట్లే.
అరవయ్యేండ్లకుపైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ పాలనలోనే అన్ని రంగాల అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్�
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే వారు ఢిల్లీ గులాంలుగా మారి ఆంధ్రా నాయకుల చెప్పుచేతల్లోనే ఉంటారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన నగరంలోని 47, 31, 50, 1
Minister Puvvada | బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ పాలనలోనే ఖమ్మం నియోజకవర్గం సమగ్రాభివృద్ధిని సాధించిందని బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada) స్పష్టం చేశారు. ఎన్నెన్నో మాటలు చెబుతున్�
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ సంక్షేమానికి నిధులను ఖర్చు చేస్తున్నారని హోం మంత్రి మహమూద్అలీ అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే మైనార్టీ సంక్షేమం సాధ్యమైందనే విషయాన్న�
తెలంగాణ రాష్ట్రం రాక ముందు పల్లెలు, గ్రామాలు, తండాలు ఎట్లుండే.. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఎట్లున్నయ్.. ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
బీఆర్ఎస్ పాలనలోనే తండాలకు మంచి గుర్తింపు వచ్చిందని, మిషన్ భగీరథతో గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కు తుందని బీఆర్ఎస్ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్�