కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ.వి.ఎల్.నరసింహ రావు @కన్నారావు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దివంగత నేత చకిలం శ్రీనివాసరావు అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన గడిచిన శాసనసభ ఎన్నికల్లో
ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు హరిసింగ్ నాయక్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇల్లెందు పట్ట�
కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ ద్వారా నోటీసులిచ్చారని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ లెండుగూరే శ్యామ్ర�
కేసీఆర్ పాలనలో నడిగడ్డ అభివృద్ధికి అడ్డాగా మారింది. బీఆర్ఎస్ ఏర్పాటు మొదలు, రాష్ట్రం సాధించే వరకు నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ పాదయాత్రలో తెలుసుకొని తెలంగాణ ఏర్పాటు తర్వాత విడుతల
కోదాడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మున�
గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎం ఆనంద్కుమార్ గౌడ్పై బీజేపీ నాయకులు దాడికి పా ల్పడ్డారు. గోషామహల్ పోలీసుల కథనం ప్రకా రం.. బేగంబజార్ ఫిష్ మార్కెట్ వద్ద ప్రజల సమస్యలను తెలుసుకునేం�
Ravindra Kumar | దేవరకొండ మున్సిపల్ పై మరోసారి గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వర్కర్ టు ఓనర్ పథకం అమలు కోసం బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని, కేటీఆర్ నాయకత్వంలో త్వరలో సిరిసిల్ల కేంద్రంగా మహాధర్నా తలపెట్టబోతున్నట్టు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. నేత కార్మికులను య
MLA Vemula Prashant Reddy | భీంగల్ మున్సిపాలిటీలో ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు భీంగల్ పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా మారిందో ప్రజలందరికీ తెలుసన్నారు.