KTR | హైదరాబాద్ ఫార్మాసిటీ భూములను కాంగ్రెస్ పార్టీ నేతల దోపిడి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవగానే ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి
MLA Padma Rao Goud | సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్ర స్థానంలో నిలుపుతామని, నిధుల కొరతకు వెనుకాడకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నార�
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పీఏసీఎస్ డైరెక�
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు దకాల్సిన విభజన చట్ట హామీల సాధనకు కలిసి ఉద్యమిద్దామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్�
ఎల్లో మీడియా తెలంగాణలో తిష్ట వేసి జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తూ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా, కేసీఆర్ ఫ్యామిలీ ప్రతిష్టను మసకబార్చేలా బ్లేమ్ గేమ్ ఆడుతున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల�
నిరాధారమైన రాతలు రాయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. కొంతకాలంగా కొన్ని మీడియా సంస్థలు కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని టార్గె�
MLA Sabitha | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయం ముఖ్యమై పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇందిరా రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిల�
Manchala | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. లబ్దిదారులను ఇండ్లలోకి పంపించకుండా నిర్లక్ష్యంగా వ�
RS Praveen Kumar | దేశంలో ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ సీనియర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు సిగ్గు లేకుండా ఫోన్ ట్యాప�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మహాన్యూస్ చానల్ దురుద్దేశపూర్వకంగా అసత్య వార్తలు ప్రసారం చేసిందని, ఆ చానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ అన్నారు. కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరాగ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎందుగుల దత్తు ఇట
బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ భవన్ వద్ద ఆయనను అరెస్టు చేయగా.. పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అనుమతి లేకుండా ప�
KTR | సంస్కరణశీలి, బహుభాషా కోవిదుడు, కవి, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, నిత్య విద్యార్థి... ఇలా భారతరత్న పీవీ నరసింహారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా�