పార్టీ కోసం పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రేగడిమామిడిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నిర్మలామహిపాల్రెడ్డితోపాటు సుమార�
Banoth Shankar Naik | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సత్తా చాటాలని మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు.
ఆకలితో అలమటించే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘అన్నపూర్ణ’ కేంద్రాలను ఏర్పాటు చేసి పేదల పాలిట అక్షయపాత్రగా మలిచింది. కేసీఆర్ సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే �
మండలంలోని రుక్కన్నపల్లికి చెందిన వార్డు మెంబర్, కాంగ్రెస్ నాయకుడు రవినాయక్తోపాటు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్
MLA Sudheer Reddy | కాలనీలలో సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరింపజేసి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన లైన్లను ఏర్పాటు చేయిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపార
MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై త్వరలోనే పుస
కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆపార్టీకి పలువురు గుడ్బై చెప్పారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగితం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్
Bhupalapally | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
MLC Kavitha | కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది
Prashanth Reddy | ఏం సాధించారని సంబరాలు చేసుకుంటారని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. రైతును రాజును చేయాలన్న ఉద్దేశంతో పంటకు పెట్టుబడి సాయంగా కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారం
MLA Sabitha | కాంగ్రెస్ నాయకులు తమ స్థాయిని మర్చిపోయి మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజు నాయక్, మర్యాద రాఘవేందర్ రెడ్డి, శంకరయ్య తద�
Vanteru Pratapreddy | తెలంగాణ హక్కులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా నాయకుల చేతుల్లో పెడుతుందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ
Jogulamba Gadwal | అలంపూర్ ఏరియాలో రోజురోజుకు మాఫియా రెచ్చిపోతుంది. ఎటువంటి అనుమతులు లేకున్నా మట్టి తరలింపులు.. ఇసుక తరలింపులు యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇవేమి సంబంధిత అధికారులకు కనిపించడం లేదు. ఏడాది క్రితం కల్ల�