Medipally Vivekreddy | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారిన స్థాయిలో మాట్లాడటం అత్యంత బాధాకరమని, రాజకీయ హుందాతనానికి పూర్తిగా విరుద్ధమని బీఆర్ఎస్ నేత మేడిపల్లి వివేక్ రెడ్డి మండిపడ్డారు.
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇమడలేక, ప్రజలకు సమాధానం చెప్పు కోలేక నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. అరచేతిలో స్వర్గం చూపిన రేవంత్రెడ్డి మ
మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శనివారం పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుడితే, కాం గ్రెస్ ప్రభుత్వం వాటిని ఆపి రైతుల నోట్లో మట్టికొట�
బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్టకేలకు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని అంగీకరించారు. బుధవారం బంజారాహిల్స్లో పర్యటించ�
రెండేండ్ల కాంగ్రెస్ సర్కారు పాలనలో ఒక్క సంక్షేమ పథకం అమలుకు నోచుకోలేకపోయిందని.. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేసి అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించామని మాజీ మం�
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. గ్రామాల్లో పార్టీకి అపూర్వ ఆదరణ ఉన్నదన్నారు. బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేస్తున్న తీవ్ర అన్యాయంపై కేసీఆర్ గళమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రాధాన్యత క్రమంలో పాలమూరు జిల్లా కరువును పోగొట్టాలని పాలమూరు -రంగా�
రానున్న ప్రాదేశిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందినప్పటికీ రాబోయే కొద్దిరోజుల్లో స్థానిక సం�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఆదివారం బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ను చూసేందుకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో తెలంగాణ రాష్ర్టానికి వాటిల్లుతోన్న జల దోపిడీపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో తీరని అన్యాయం జరుగుతోందని ఈ మేరకు గులాబీ పార్టీ నిర్ణయించి�
తాను కారు గుర్తుతోనే గెలిచానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నట్టు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని.. మున్సిపల్ అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకున్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం ఆమనగల్లు ము�