బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన 36 గంటల రైతు నిరసన దీక్షకు మాజీ విప�
శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉమ్మడి జిల్లాలోని ఆయా జిల్లాల పరిధిలో పది చోట్ల ఓటు వేసేందుకు అధికారులు ఇప్పటికే కేంద్రాలను ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర�
బీఆర్ఎస్ సభ్యుడికి మంజూరైన బీమా పరిహార పత్రాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. మండలంలోని గుర్రాలపాడుకు చెందిన జాల సురేశ్ కొద్దికాలం క్రితం మరణి�
నగరానికి సుపరిచితులు.. రాజకీయాల్లో సికింద్రాబాద్ అంటేనే గుర్తుకొచ్చే పేరు పద్మారావు.. కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ పజ్జన్న అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. గ్రేటర్కు నాలుగు పార్లమెంటు స్థానాలతో అనుబంధం ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు దూకుడు పెంచారు. పలు నియో
సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో శనివారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి ఆధ్వర్యంలో సాయిశివ
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఎల్ఆర్ఎస్ ఉచితమని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైంది.. అంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేర
అబద్ధాల కోరు.. అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ప్రజల ముందు బీఆర్ఎస్ బయటపెట్టింది. నాలుగు నెలల క్రితం మేడిగడ్డ బరాజ్లో ఒక ఫిల్లర్ కుంగగా కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా విచార�
బీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సోమవ
దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని ఆదివారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్ల�