తెలంగాణ భవన్లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య సరస
హఫీజ్పేటలోని సాయినగర్, యూత్ కాలనీలో భారీ ఈదురు గాలులు, వర్షం కారణంగా ఈ నెల 26న బాల్కనీ గోడ, రేకుల ఇండ్లు కూలిపోయిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. వారి కుటుంబాలకు ప్రభుత్వం బుధవారం ఆర్థిక సాయం అందజ�
పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెన్నూర్ పట్టణంలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకుంట�
తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేండ్ల కింద మోదీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కొత్త
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలకు ప్రజలు అంచనాకు మించి తరలివచ్చారని, దీంతో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమైందని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నా�
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మహేందర్ �
చొప్పదండి పట్టణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఆదివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన రోడ్షో సక్సెస్ అయింది. ఈ సందర్భంగా చొప్పదండి పట్టణంతోపా�
2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నేడు 23వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు జిల్లాల పార్టీ కార్యాలయాల్లో శనివారం ప�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ లోకసభ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించారు.
సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) యూనియన్ను బీఆర్ఎస్కు అనుబంధంగానే కొనసాగిస్తామని యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు కేటీఆర్ ఎదుట స్పష్టం చేశారు. గురువారం సింగరేణి వ్యాప్తం�
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జ్యోతిబాఫూలే జయంతి వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ పార్టీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింతగా చేరువవుతున్నది.
చేవెళ్ల లోక్సభ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. జనరల్ స్థానమైన చేవెళ్లను గతంలో రెండు పర్యాయాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మూడోసారి సైతం గెలుచుకునేలా వ్యూహ రచన చేస్తు�