అనారోగ్యంతో వారం రోజులుగా హైదరాబాద్లోని సోమాజిగూడ యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి�
‘మహిళా సోదరిమణులు ఎదురు చూస్తున్నారు.. మహాలక్ష్మి పథకం ఎప్పుడా అని...2500 ఎప్పుడు వస్తాయని.. గ్యారంటీ కార్డులు ఎక్కడా అని...వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలవారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 4వ తేదీన ఖమ్మం రానున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే తెలంగాణ కు న్యాయం జరుగుతుందని.. కాంగ్రెస్, బీజేపీ డూడూ బసవన్నలను ఢిల్లీకి పంపితే తీవ్ర నష్టమేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పావులు కదుపుతున్నారు. అందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
లోక్సభ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే ఈ నెల 12వ తేదీన భువనగిరి స్థానంపై సమీక్ష పూర్తి కాగా నేడు నల్లగొండ లోక్సభ స్థానంపైన రివ్యూ మీటింగ్ జరుగనున్నది.
తెలంగాణ భవన్లో హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్బీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప�
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా నేతలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ సమాయత్తమవుతున్నది. అందులో భాగంగా శుక్రవారం భువనగిరి పార్�
కర్ణాటకలో ఎన్నికల హామీలను అమలుచేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోనూ అదే పనిచేయబోతున్నదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇ�
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల బలమైన గొంతుక. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపం. తెలంగాణ ప్రజల గుండెల్లో చెక్కుచెదరని సంతకం. అన్ని రకాల భావజాలాలతో తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణే పరమావధిగా పనిచేసే శక్తియుక్తులు