CM KCR | మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జ�
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
CM KCR | జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరి
CM KCR | మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆఫీసు ప్రారంభోత్సవానికి ముందు ఆ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించ�
CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లో మంచిర్యాల జిల్లాకు బయల్దేరనున్నారు. సీఎం హోదాలో మూడోసారి జిల్లాకు వస్తుండడంతో అధికారులు, నాయకులు అత్యంత ప్రతిష్ఠాత్మక�
మాట ఇస్తున్నాం.. మార్చి చూపిస్తాం.. ఉమ్మడి పాలమూరు జిల్లాను బంగారు తునకగా తీర్చిదిద్దుతాం.. తెలంగాణ ఏర్పాటుతో కొత్త జిల్లాలు, కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు వచ్చినయ్.. ఒక్క పాలమూరులోనే ఐదు ప్రభుత్వ మెడి�
నిర్మల్ సమీకృత కలెక్టరేట్తో పాటు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో సాయంత్రం 4.20 గంటలకు నిర్మల్కు చేరు
CM KCR | నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని కొండాపూర్ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ భవనాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
CM KCR | నిర్మల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా నిర్మల్ బయల్దేరారు కేసీఆర్. నిర్మల్ చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి�
రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిపథంలో నడిపిస్తున్న కేసీఆర్ను మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా చేయాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. కారేపల్లి మండలంలో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటిం�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వచ్చే నెల 4న నిర్మల్ (Nirmal) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ (Collectorate), బీఆర్ఎస్ కార్యాలయాన్ని (BRS party office) ప్రారంభించనున్నారు.
వరంగల్లో వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల కింద కొనసాగుతున్న పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 58, 59 జీవోల కింద పట్టాల పంపిణీని పకడ్బందీగా న�
మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ హనుమకొండ పార్టీ కార్యాలయాన్ని పండుగ వాతావరణంలో శుక్రవారం ప్రారంభించారు. వరంగల్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ముందుగా హనుమకొండ బాలసముంద్రంలో నిర్మించిన హనుమకొండ