రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితకు నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు.
కృష్ణా జలాల సాధన కోసం ఈనెల 13న నల్గొండలో జరుగనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే గెలుపని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహిం�
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పునకు కట్టుబడి ఉండడంతోపాటు జనం సమస్యల పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
BRS Party Office | రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ శ్రేణు పై దాడులకు పాల్పడుతున్నది.
నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో రూ.2,931కోట్లు విడుదల చేయించి, నియోజకవర్గంలోని ప్రతి మున్సిపాలిటీ, గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయించానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మ
కోరుట్ల ఎమ్మెల్యేగా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు త్వరలో కృతజ్ఞత, అభినంద సభను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు తెలిపారు.
‘రేఖానాయక్.. నువ్వు సీం కేసీఆర్ వల్లే ఎమ్మెల్యే అయినవ్.., జడ్పీటీసీగా ఉన్న నిన్ను ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిపించిన్రు.. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.., అ లాంటి నాయకుడుని పట్టుకొని దుర్భాషలాడడం సమంజసం క�
MP Keshav Rao | జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కె. కేశవ రావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో �
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మెదక్ చేరుకున్న ఆయన ముందుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఆపదలో ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శనివారం బాలసముంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ డివిజన�
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతుందని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.