Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే.. గాంధీ భవన్ కూడా కూలుతది అని కాంగ్రెస్ సర్కార్కు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఇటుక ఒక్కటి క�
నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణంపై మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన అక్కసును వెళ్లగక్కారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బీఆర్ఎస్ కార్యాలయంపై అక్కసును వెల్లగ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ జిల
జహీరాబాద్ పట్టణంలోని 13వ వార్డు బాగారెడ్డిపల్లిలో సోమవారం భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ప్రారంభించారు. మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండిమోహన్ నూతనంగ�
ఎన్నికలకు ముందు అబద్ధ్దపు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని తీరా గెలిచాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బడేబాయ్, చోటేబాయ్ కలిసి ఎన్నికల ఆంక్షల పేరుతో ఆయన ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని ఎంపీ ఎన్నికల షాద్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ద�
కాంగ్రెస్ పార్టీని మరోసారి నమ్మి ఆగం కావొద్దని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన బూత్ లెవల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రెబ్బెనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొటు శ్రీధర్రెడ్డి ఆదివారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపిం
భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యా�
న్యూ బోయిన్పల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఎన్నికల ప్రచార రథాలను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జ్యోతిబాఫూలే జయంతి వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 12న బొంగ్లూర్ సమీపంలోని ప్రమిద గార్డెన్లో నిర్వహించనున్నట్లు గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మం
కాంగ్రెస్, బీజేపీ నాయకులు విధ్వంస రాజకీయాలు మాని, నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చేతల్లో చూపాలని, కూల్చివేతల్లో కాదని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.