రెబ్బెన, ఏప్రిల్ 28 : రెబ్బెనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొటు శ్రీధర్రెడ్డి ఆదివారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌంద ర్య, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్కుమార్, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రంగు మహేశ్గౌడ్, ఎంపీటీసీ సంగం శ్రీనివాస్,
కో ఆప్షన్మెంబర్ జౌరొద్దీన్, బీఆర్ఎస్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, మహిళా మండలాధ్యక్షురాలు అన్నపూర్ణ అరుణ, మాజీ సర్పంచ్లు బోమ్మినేని అహల్యాదేవి, బుర్స పోశమల్లు, ఓరగంటి మల్లేశ్, సోషల్ మీడియా ఇన్చార్జి వినోద్జైస్వాల్, నాయకులు వోల్వోజి వెంకటేశంచారి, పల్లె రాజేశ్వర్రావు, కడతల మల్లయ్య, జుమ్మిడి ఆనందరావు, అజయ్జైస్వాల్, బోమ్మినేని శ్రీధర్, మన్యం పద్మ, అన్నపూర్ణ మురళీగౌడ్, మదాసు రవీందర్, పందిర్ల మధునయ్య, ఇంగు మల్లేశ్, తదితరులు ఉన్నారు.