‘ప్రజా ఉద్య మ ఫలితమే స్వరాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగించి కొట్లాడిండు.
తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా సొంత డబ్బులతో స్థలం కొనుగోలు చేసి బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించుకున్న ఏకైక గ్రామం తీగుల్ అని, ఈ గ్రామం యావత్ రాష్ర్టానికి, బీఆర్ఎస్కు ఆదర్శం అని మాజీ మంత్రి, స
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే రజతోత్సవ సభ సన్నాహక సమావేశానికి హాజరుకానున్నారని జడ్పీ మ�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి వెంటనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు తగ్గేదే లేదన�
కేసీఆ ర్ దీక్ష చేయడం వల్లే కేంద్రం దిగొచ్చి తెలంగాణ ప్ర త్యేక రాష్ట్రం ప్రకటించిందని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తన ఉద్యోగ సహచరులతో కేసీఆర్కు అండగా నిలిచా
అవినీతిపరుడైన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై నిరంతర పోరాటం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్పష్టంచేశారు. ఎక్కడా రాజీ పడేదే లేదని తేల్చిచెప్పారు. బిచ్కుందలోని బీఆర్ఎస్ పార్టీ కా
నిజామాబాద్ జిల్లాలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నామని, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోన
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యవసాయ క్షేత్రానికి నోటీసులు పంపిస్తారా? అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఘర్షణలో గాయపడిన వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదని, చట్టం అధికార పార్టీకి చుట్టమా అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిలదీశారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయ�
బీఆర్ఎస్ నుంచి గెలుపొంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార�
ప్రజలను ఆపద సమయంలో ఆదుకోని ప్రజా పాలన ఎందుకని? భారీ వర్షాలతో నియోజకవర్గం అతలాకుతలమైనా పట్టించుకోరా? అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రశ్నించారు.