రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిపథంలో నడిపిస్తున్న కేసీఆర్ను మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా చేయాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. కారేపల్లి మండలంలో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటిం�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వచ్చే నెల 4న నిర్మల్ (Nirmal) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ (Collectorate), బీఆర్ఎస్ కార్యాలయాన్ని (BRS party office) ప్రారంభించనున్నారు.
వరంగల్లో వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల కింద కొనసాగుతున్న పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 58, 59 జీవోల కింద పట్టాల పంపిణీని పకడ్బందీగా న�
మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ హనుమకొండ పార్టీ కార్యాలయాన్ని పండుగ వాతావరణంలో శుక్రవారం ప్రారంభించారు. వరంగల్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ముందుగా హనుమకొండ బాలసముంద్రంలో నిర్మించిన హనుమకొండ
వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. తెలుగు రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడే శక్తియుక్తులు, మతతత్వ బీజేపీ
CM KCR | న్యూఢిల్లీ : ఢిల్లీలోని వసంత్ విహార్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. మధ్యాహ్నం 1:05 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అమ్మవార�
దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దూరదృష్టి, పట్టుదల, నిబద్ధత బ�
BRS Bhavan | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముంద
KTR | న్యూఢిల్లీ : ఢిల్లీ బీఆర్ఎస్ భవన్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇక భవనంలో
BRS Bhavan | బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్నది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఢిల్లీ చేరుకున్నారు. దేశ రాజధానిలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను (BRS Bhavan) మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రారంభించనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్నది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. �
BRS Party Office| హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార�
హనుమకొండ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఈ నెల 23న మంత్రి కేటీఆర్ రానున్నట్లు ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం 3 గంటలకు కుడ�
‘ఎన్నికలు సమీపిస్తున్నాయి.. కార్యకర్తలు, నాయకులు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.