సర్వే ప్రకారం బోయినపల్లి వినోద్ కుమార్ ఎనిమిది శాతం ఓట్ల అధిక్యంతో ముందంజలో ఉన్నారని, కరీంనగర్లో ఆయన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెప్పారు. మీరందరు కూడా ఈ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీణవంక నుంచి బస్సులో వెళ్లారు. కాగా, వీణవంక నుంచి జగిత్యాల వరకు బీఆర్ఎస్ ప్
‘తెలంగాణ మళ్లీ మర్లవడ్డది. ఉద్యమం ఆగి పోలేదు. ఇది కేవలం సెట్ బ్యాక్ మాత్రమే.. తెలంగాణ పునర్మిర్మాణం చేయాల్సి ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది మనమే’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధిన
మనమందరం ఎన్నో దశాబ్ధాలపాటు కలగని, పోరాటాలు చేసి జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని, ఇయ్యాళ ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, కానీ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాను తీస్తేస్త అంటున్నదని బీఆర్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల
ఐదు నెలలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే. ఈ ఐదు నెలల్లోనే ఇంత ఆగం ఎందుకయ్యింది? ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా పోకుండా ఉన్న కరెంట్.. ఇవాళ ఎందుకు పో�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం రాత్రి హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకకు చేరుకున్నారు. మంచిర్యాల రోడ్ షో ముగించుకొని.. రోడ్డు మార్గాన రాత్రి 11గంటల తర్వాత మండలకేంద్రానికి వచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలోనే సేద్య ఖిల్లాగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా, నేడు అతలాకుతలామవుతున్నది. పోయినేడు యాసంగి వరకు ఏ రందీ లేకుండా సాగు చేసుకున్న రైతాంగం, ఈసారి అరిగోసపడుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్�
మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోషోకు శనివారం చెన్నూర్ పట్టణం నుంచి భారీగా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలి వెళ్లారు. కేసీఆర్ రోడ్షోకు తరలి వెళ్లిన వారిలో మున్సిపాలిటీ వైస్�
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం మంచిర్యాలకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా సరిహద్దు ఇందారం వద్ద మహిళలు ఘన స్వాగతం పలికారు. రాత్రి 7.57 గంటలకు కేసీఆర్ బస్సు ఇందారం గోదా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక కోసం ఉమ్మడి జిల్లా ప్రజలు, శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఆ సమయం వచ్చేసింది. నేడు మంచిర్యాలలో బాస్ రోడ్ షో నిర్వహించనుండగా, విజయవంతం చేసేందుకు గులాబీ సైన్యం అన్ని ఏర�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన రోడ్షో విజయవంతమైంది. ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షల నేపథ్యంల�
‘తెలంగాణ సింగరేణికి కొంగుబంగారం. ఒక ఉద్యోగ వనరు. లక్షల మంది కార్మికులు, వాళ్లను అనుసరించి ప్రజలు బతికే ప్రాంతం. కానీ, ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోవుడే ఆలస్యం. నరేంద్రమోద
లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత చేపట్టిన బస్సు యాత్ర గులాబీ కార్యకర్తల్లో జోష్ నింపింది. కేసీఆర్ నేరుగా కార్యరంగంలో దిగడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. వరంగల్, మహబ