అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన బస్సుయాత్ర, రోడ్ షోలు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు నామా నాగ
తప్పుడు వాగ్ధానాలు చేసి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, మంత్రులకు పాలన ఎలా చేయాలో తెలియదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ‘మహిళలని చూడకుండా ఇష్టం వచ్చిన్నట్లు మాట్ల
మానుకోట అభ్యర్థి మాలోత్ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. బుధవారం రాత్రి ఎంపీ మాలోత్ కవిత నివాసంలో మానుకోట లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కేసీఆ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండ్రోజులపాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర, రోడ్ షో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సూపర్ సక్సెస్ అయ్యింది. మంగళవారం రాత్రి కొత్తగూడెంలో రోడ్ షో ముగిస
బొమ్మనపల్లి వద్ద ఇల్లెందు నియోజకవర్గంలోకి ప్రవేశించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బయ్యారంలో ప్రజలు నీరాజనం పలికారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బుధవారం కొత్తగూడెం నుంచి మహబూబాబాద్కు వెళ్తుండగా బయ్యారం చేరుకున్న కేసీఆర్కు ప్రజలు, జడ్పీ చైర్పర్సన్
మే 4న మంచిర్యాల పట్టణంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ము ఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రోడ్ షోను విజయవంతం చేయాలని చె న్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అ�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో జరిగే రోడ్ షోకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి బస్సులో బయల్దేరి తుర్కపల్లి, భువనగిరి, ఆలేరు, జనగాం మీదుగ
పాలమూరు పార్లమెంట్ స్థానంలో సత్తా చాటాలని పార్టీ క్యాడర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలతో గు�