తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో ఆదివారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస�
రంగారెడ్డిజిల్లా కొంగరకలాన్లో ఏర్పాటు కానున్న ఫాక్స్కాన్తో ఈ ప్రాంత ఉద్యోగుల కల సాకారం కానుంది. రంగారెడ్డిజిల్లా తూర్పు ప్రాంత నిరుద్యోగులకు ఫాక్స్కాన్తో ఎంతోమంది స్థానికులకు ఉద్యోగావకాశాలు ద�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను రెంజల్, ఎడపల్లి మండలాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు గురువారం కలిశారు. ఎర్రవెల్లి ఫాంహౌస్లో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి జాన్కంపేట లక్ష్మీ
‘సమైక్య రాష్ట్రంలో వచ్చీరాని కరెంట్తో అష్టకష్టాలు పడ్డాం.. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక కంటికి కునుకు లేకుండా బావుల వద్ద పడిగాపులు కాసినం. ఎడాపెడా కోతలతో పంటలకు నీళ్లు సరిపోక వ్యవసాయం ఆగమైం
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ పార్టీ యువ నేత పంకజ్ షిండే అన్నారు. పాతబస్తీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నేత శ
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను శనివారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకం
ప్రత్యేక రాష్ట్రం కోసం బరిగీసి కొట్లాడి, ఉద్యమించి తెలంగాణను తెచ్చింది మనమేనని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. 13 ఏండ్లు సుధీర్ఘ పోరాటం చేసి ఉద్యమాన్ని ముందుండి నడిపించి ప�
ఉద్యమ నేత కేసీఆర్ ఉక్కు సం కల్పంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైదని కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ జిల
‘ఎందరో అమర వీరుల త్యాగానికి ప్రతిఫలమే తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ సారథ్యంలో జరిగిన రాష్ట్ర సాధన పోరాటం చారిత్రాత్మకం’ అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొనియాడారు. సిరిసిల్ల పట్టణంలో సోమవా
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పదేండ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. సోమవారం తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలను జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ క�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు, అభివృద్ధిని పూర్తిగా మరిచిందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎ�
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ ఆధ్యక్షతన జరిగిన దశాబ్ది ముగింపు వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొని కేసీఆర్కు �