జిల్లాకు మంజూరైన పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇదివరకే రెండుసార్లు ప్రారంభించారని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముచ్చటగా మూడోస
జనగణనతో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023లో పార్లమెంటు ఆమోదించినా జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పట�
ఎమ్మెల్సీ కవిత నేడు (ఆదివారం) జిల్లాకు రానున్నారు. రాజకీయ కుట్రల్లో భాగంగా అక్రమ కేసులో జైలుకు వెళ్లి, విడుదలైన అనంతరం తొలిసారి ఇందూరుకు వస్తున్న ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, జాగృతి నాయక�
కామారెడ్డి బీసీ డిక్లరేషన్తో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన ఇతర హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. ఎంబీసీల కోసం ప్ర�
BRS MLC Kavitha | గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకు కాంగ్రెస్ పాలకులు ఆడబిడ్డలను ఖాకీలతో కొట్టించడం అమానుషం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు ఏమాత్రం అధైర్యపడొద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. కలిసి కట్టుగా పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ‘కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం మోడీయే’ అని బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీపై రాసి బుధవారం దహనం చేశారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా, బీఆర్ఎస్ ర
జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మం�
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మ్మెల్సీ కవితకు బెయి ల్ మంజూరు కావడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటీలు పడి ఆరోపణలు చేయడం అసత్యం, అర్ధరహితమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది. ఢిల్లీ మద్యం విధానం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ క�
కవితకు న్యాయస్థానం వారం రోజుల ఈడీ కస్టడీ విధించింది. తిరిగి ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. ఆమెను విచారించే సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టంచేసింది.