తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఈడీ తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని చెప్పారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వచ్చే నెల 13న చేపడుతామని సుప్రీంకోర్టు చెప్పింది.
Mlc Kavitha | రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్(CM KCR) చరిత్ర సృష్టించనున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha) అన్నారు.
NRI News | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆస్ట్రేలియా నుండి వచ్చిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి, విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు తదితరులు నిజామాబాద్ ఎమ్మెల్సీ క�
BRS MLC Kavitha | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రేపు అధికారంలోకి వస్తే తెలంగాణానే అమ్ముకుంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.
Kalvakuntla Kavitha | కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, ఆ పార్టీ నాయకులు అన్ని రంగులు మార్చుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విమర్శించారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం బ్రిటన్కు వెళ్లారు. సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సోమవారం ఆమె ఆక్స్ఫర్డ్ వర్సిటీలో కీలకోపన్యా�
తెలంగాణతో కాంగ్రెస్కు ఉన్నది ఎన్నికల బంధమేనని.. బీఆర్ఎస్ది పేగు బంధమని నిజామాబాద్ అర్బన్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన
BRS MLC Kavitha | ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.90 వేల కోట్ల నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా భారతీయుల మద్దతును కూడగడతామని బీఆర్ఎస్ ఎన్
మీరు క్షేమమని భావిస్తాను. ఎంతో ఘనచరిత్ర కలిగిన మన దేశంలో మహిళల సమానత్వం, ప్రాతినిధ్యం ఆదర్శాల పట్ల అచంచలమైన, అంకితభావం, తక్షణ స్పందన ఆవశ్యకత గురించి ఈ లేఖ రాస్తున్నాను. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తనయుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి ఇటీవల మరణించడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం పటాన్చెరులోని ఎమ్మెల్�