దేశవ్యాప్తంగా సోలార్పార్కుల ఏ ర్పాటు, వాటి ఇన్స్టలేషన్కు కేంద్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలేమిటని లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల 40 జీడబ్ల్యూ సామర్థ్యంతో 57 పెద
బ్రాహ్మణ కుల ధర్మ పరిరక్షణకు, న్యాయపరమైన కోర్కెల సాధనకు, రాజకీయ పురోగమనానికి బ్రహ్మ గర్జన
బహిరంగ సభ బ్రాహ్మణ కులోత్తముల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ - సరూర్నగర్ ఇండోర్ స్టేడియం మైదానంలో జరిగ
పార్లమెంటులో సంపూర్ణ మెజార్టీ ఉన్న బీజేపీ సర్కారు మహిళా బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యల పట్ల శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి పుట్టినోడైతే అలా మాట్లాడడని, ఈ రకంగా మాట్లాడటం అనేది మాతృమూర్తిని అవ�
గడిచిన రెండు రోజులుగా కవిత గురించి చక్కర్లు కొడుతున్న ప్రచారాన్ని చూస్తుంటే ఎప్పుడు ఏమౌతుందోనన్న ఉత్కంఠ అందరిలో చోటు చేసుకున్నా.. ఎక్కడా అధైర్యం అనేది కనీసం చూచాయగా కూడా ఆమెలో కనిపించలేదు.
ఇప్పుడు బీజేపీకి పోయే కాలం దాపురించింది కాబట్టే ఒక ఆడబిడ్డను (కవితక్కను) అవమానిస్తుంది. కేసుల పేర వేధిస్తున్నది. బండి సంజయ్ వంటి వ్యక్తి చేత అనరాని మాటలు అనిపిస్తుంది. నిండు సభలో స్త్రీని అవమానించినందు�
BRS MLC Kavitha | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.