భారత రాష్ట్ర సమితి రానున్న 3-4 నెలలపాటు విస్తృతంగా చేపట్టనున్న కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో పక్కా ప్రణాళికతో, సమన్వయంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మం�
బీఆర్ఎస్ దూకుడు పెంచింది. వరుసగా చేపట్టబోయే పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఇన్చార్జిలను నియమించింది. ఆయా జిల్లాల మంత్రులు, పార్టీ జిల్లా �
అతిపెద్ద అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సచివాలయానికి సైతం అంబేదర్ పేరు పెట్టుకొన్నాం. దళితబంధు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నాం. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అంబేదర్ వారసత్వ స్ఫూర�
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్, జాగృతి నేతలు భగ్గుమన్నారు. ఆదివారం రెండో రోజూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నిరసనలతో హోరెత్తించారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అసభ్య పదజాలంతో దూషించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తూర్పు నియోజకవర్గంలోని మహిళా కార్పొరేటర్లు మిల్స్కాలనీ పోలీస్స్ట�
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల దిష్టిబొమ్మలను �
ఎమ్మెల్సీ కవితపై నోరుపారేసుకున్న బండి సంజయ్పై మహిళా లోకం భగ్గుమన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, సంజయ్ దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తించింది. శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా,
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. శనివా
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై జిల్లా భగ్గుమన్నది. ఆయన మాటలకు నిరసనగా వర్ధన్నపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో శనివారం రాత్రి బీఆర్�
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ నాయక�
తప్పు చేయనివాళ్లు ఎలాంటి విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.. తప్పు చేసినవాళ్లు మాత్రం సాకులు చూపుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరుగుతున్నది.
ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా, ఎంపీగా పనిచేస్తున్న బండి సంజయ్ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సమంజసం కాదు. సభ్యతా సంస్కారం లేకుండా మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. వెంటనే ఎమ్మెల్సీ కవితక�