రాజ్భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివక్ష మరోసారి బయటపడింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మహిళా నే�
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బేషరత�
భారతీయ జనతా పార్టీ నేతలకు నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియాలో లేదంటే టీవీ వార్తల్లో నిలిచేందుకు నోరు జార డం, ఆ వెంటనే కనిపించకుండా తప్పించుకోవడం అలవాటుగా మారింది.
సదాశివనగర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోల్లిపెల్లి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై చర్యలు �
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తెలిపారు. శుక్రవారం దేవేందర్నగర్ కాలనీకి చెందిన హబ్సిగూడ బీఆర్ఎస్ నాయకురాలు జీనత్బేగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి కా�
నేతన్నలను అవమానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్లలో నే�
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గ్యాస్ ధరను తగ్గించే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్ నాయకులు, మహిళలు స్పష్టం చేశారు. శుక్రవారం రెండో రోజు గ్యాస్ ధర పెంపుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది.
ప్రధాని నరేంద్రమోదీ.. నిత్యావసర ధరలను తగ్గించలేకపోతే గద్దె దిగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపు ను నిరసిస్తూ శుక్రవారం పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు.
కాలనీల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించి.. ఉప్పల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.