మహా శివరాత్రి వేడుకలు శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో ఘనంగా జరిగాయి. పరమశివునికి అభిషేకాలు, అర్చనలు, శివపార్వతుల కల్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి.
తన స్వార్థం కోసం తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శించే అర్హత, స్థాయి లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధ�
తెలంగాణ ప్రజల ఆశీస్సులతో సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.
‘భారతీయ జనతా పార్టీ ఆర్థిక నేరగాళ్లకు అడ్డగా మారింది. బ్యాం కుల నుంచి రుణాలు తీసుకొని మోసం చేసిన ఆ పార్టీ నాయకురాలు రాణిరుద్రమకు మంత్రి కేటీఆర్పై విమర్శలు చేసే అర్హత లేదు’ అని టీపీటీడీసీ చైర్మన్ గూడూర
CM KCR | వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించాలి అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని కేసీఆర్ సూచించారు.
CM KCR | తెలంగాణలో వచ్చినా మార్పు దేశమంతా రావాల్సి ఉందని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు సర్కార్ వస్తేనే దేశంలో మార్పు వస్తుంది. బీఆర్ఎస్కు అధికారం ఇస్తే రెండేండ్లలోనే మహారాష్ట్ర�
CM KCR | భారత్ పేద దేశం ఎంతమాత్రమూ కాదు.. భారత్ అమెరికా కంటే ధనవంతమైన దేశం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. భారత్ బుద్ధి జీవుల దేశం. నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయి.
CM KCR | ఎన్నో ప్రభుత్వాలు, ప్రధానులు మారారు కానీ.. ఈ దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. నాందేడ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప
BRS Party | భారత్ రాష్ట్ర సమితి పార్టీలో నాందేడ్ వాసులు భారీ సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.