CM KCR | తెలంగాణలో వచ్చినా మార్పు దేశమంతా రావాల్సి ఉందని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు సర్కార్ వస్తేనే దేశంలో మార్పు వస్తుంది. బీఆర్ఎస్కు అధికారం ఇస్తే రెండేండ్లలోనే మహారాష్ట్ర�
CM KCR | భారత్ పేద దేశం ఎంతమాత్రమూ కాదు.. భారత్ అమెరికా కంటే ధనవంతమైన దేశం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. భారత్ బుద్ధి జీవుల దేశం. నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయి.
CM KCR | ఎన్నో ప్రభుత్వాలు, ప్రధానులు మారారు కానీ.. ఈ దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. నాందేడ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప
BRS Party | భారత్ రాష్ట్ర సమితి పార్టీలో నాందేడ్ వాసులు భారీ సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
BRS Party | ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, పలువురు మంత్రులు ఉన్నారు. నాందేడ్ ఎయిర్పోర్టులో కేసీఆర్కు బీఆర్ఎస్ మంత్రులు, మహారాష్ట్రకు చెందిన ఆయా పార్టీల
BRS Party | బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి సభ కావడంతో సభా వేదికను సర్వాంగ సుందరంగా ముస్
రూ.150 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. మండలంలోని రుద్రగూడెంలో రూ. 40 లక్షలతో సీసీ రోడ్లు పనులను శనివారం ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసి తమిళిసై గవర్నర్ పదవికి కళంకం తెచ్చారని ఎమ్మెల్సీలు టీ భానుప్రసాద్ రావు, కూచుకుంట్ల దామోదర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి విమర్శించారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై బీజేపీ నాయకుడు మాల్యాద్రిరెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు విలేకరుల సమావేశం ఏర్ప�
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయని మహారాష్ట్రలోని దెగ్లూర్కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రశంసించారు
మహారాష్ట్రలోని దెగ్లూర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రశాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు�
బీఆర్ఎస్ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణ శివారులోని ఓ ఫామ్హౌస్లో కామారెడ్డి, రాజంపేట్ మండలాలకు చెందిన పార్టీ నాయకులతో ఆత్మీయ �