అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశానికి తలమానికంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ �
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదర్శనగర్లోని ఎమ�
బీఆర్ఎస్ నిర్వహించే ఏ కార్యక్రమానికైనా జనం ఉరకలై సాగుతారు. గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకున్న ప్రజలు ప్రస్తుతం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహిస్తున్న ‘ఆత్మీయ సమ్మేళనాలకు ఊరూవాడా కదలివస్తు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించటంపై పార్లమెంటు వేదికగా నిరసన గళాన్ని వినిపించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన తేనీటి విందుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావు, ఎంపీలు బీబీ పాటిల్, కేఆర్ సురేశ్
‘ఇంట్లో ఎన్నో అనుకుంటాం. ఇంటిమీదికి ఇతరులు వస్తే మాత్రం ఇంట్లో ఉన్నవాళ్లమంతా ఏకమవుతాం’ అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిరూపిస్తున్నాయి. ‘మనమంతా బలగం. మన బలం కేసీఆర్' అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల �
పోచారం శ్రీనివాసరెడ్డి ఒక శాసనసభాపతి. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఆయన రాజకీయ అనుభవమంత వయసు లేదు రేవంత్రెడ్డికి. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి.. పీసీసీ హోదాలో వారం రోజులుగా నిజామ
మండలంలోని వెల్టూరులో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది. కార్యక్రమానికి దాదాపు 5వేల మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సభకు రైతులు, యావత్ ప్రజానీకం భారీగా తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని పార్టీ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం పిలుపునిచ్చారు. నాందేడ్ జిల్�
బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 23 వరకు చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలను అట్టహాసంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. ఆదివారం హైదరాబాద�
బీఆర్ఎస్.. రాష్ట్రంలో ప్రజాదరణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. అలాంటి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ చర్యలు చేపట్టారు. ర