ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గౌరవెల్లి ప్రాజెక్టు నెలరోజుల్లో పూర్తవుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ స్పష్టం చేశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మండలాధ్యక్షుడు మా�
ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటున్నదని, తెలంగాణ గడ్డ మీద ఆ పార్టీ కల శాశ్వత కలగానే మిగిలిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తే�
హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాకేంద్రంలోని శాంతినగర్ సాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూజలు నిర్వహ�
జిల్లాలో హనుమాన్ జయంతిని ప్రజలు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ, గ్రామ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశార
బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని బేగంపేట్ గ్రామానికి చెందిన సుమారు వంద మంది వివిధ పార్టీల నాయకులు సర్పంచ్ గోవర్ధన్ ఆధ్వర్యంలో గుర�
ఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సంబురం గా సాగుతున్నాయి. కార్యకర్తలు కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జీలు, నేతలు హాజరై కార్యకర్తలను ఆత్మీయంగా ప�
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దిగజారుడు తనమా? టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడమెంటీ? పది ప్రశ్నపత్రాలు బయటకు పంపి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడమ�
తెలంగాణ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివని పలువురు ప్రజాప్రతినిధులు, కుర్మ సంఘం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కొమురయ్య జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం అద్భుతంగా ఉన్నదని బీఆర్ఎస్ మహారాష్ట్ర ముఖ్య నేతలు అన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి ఆదివారం స్వామిని దర్శించుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు. మేడ్చల్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్�
CM KCR | ‘ముఖ్యమంత్రి ఐసా హోతా హై! ఆప్ జనతా కే లియే ఐసా సోచ్తే హై?’ అంటూ మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లో చేరిన షేత్కరీ సంఘటన నాయకులు ఆశ్చర్యపోయారు. పార్టీలో చేరికల అనంతరం, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వారిత
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. తమ సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే గాక అభయమిస్తుండటంతో మరింత బాధ
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలతో గులాబీ జాతర సాగుతున్నది. ఊరూవాడ, పట్టణాల నుంచి ప్రజలు సమ్మేళనాల్లో పాల్గొని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను మద్దతు తెలుపుతున్నారు. బుధవారం గుమ్మడిదల మండలంలో పటాన్చెరు