భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ నాయక�
తప్పు చేయనివాళ్లు ఎలాంటి విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.. తప్పు చేసినవాళ్లు మాత్రం సాకులు చూపుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరుగుతున్నది.
ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా, ఎంపీగా పనిచేస్తున్న బండి సంజయ్ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సమంజసం కాదు. సభ్యతా సంస్కారం లేకుండా మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. వెంటనే ఎమ్మెల్సీ కవితక�
రాజ్భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివక్ష మరోసారి బయటపడింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మహిళా నే�
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బేషరత�
భారతీయ జనతా పార్టీ నేతలకు నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియాలో లేదంటే టీవీ వార్తల్లో నిలిచేందుకు నోరు జార డం, ఆ వెంటనే కనిపించకుండా తప్పించుకోవడం అలవాటుగా మారింది.
సదాశివనగర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోల్లిపెల్లి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై చర్యలు �
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తెలిపారు. శుక్రవారం దేవేందర్నగర్ కాలనీకి చెందిన హబ్సిగూడ బీఆర్ఎస్ నాయకురాలు జీనత్బేగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి కా�
నేతన్నలను అవమానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్లలో నే�