శ్రీకాంతాచారి మరణానికి కారకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి దండలు వేయడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక పోతుందని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. సోమవారం తెలం
రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్యాయం కల్పిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుభీర్కు చెందిన పలువురు ముస్లిం లు, బీఆర్ఎస్ మైనార�
తెలంగాణ అవతరించాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాలు, మతాలకు సమన్యాయం జరుగుతున్నదని, అన్ని వర్గాల ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డ�
నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకు�
తెలంగాణ ప్రభుత్వం గూడు లేని పేదల కోసం జాగను చూసి డబుల్ బెడ్ రూం ఇంటిని నిర్మించి ఇస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న పేదలందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్ర�
న్యూఢిల్లీలోని వసంత విహార్లో గురువారం బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి బీఆర్ఎ�
చెడపకురా చెడేవు.. అంటే ఇదే కావచ్చు. అసత్య ప్రచారంతో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు తిరగబడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి కొనుగోలు కేంద్�
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలో మేడే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు జెండాలను ఎగురవేసి కార్మికుల ఐక్యతను చాటుకున్నారు.
హైదరాబాద్లో అన్ని హంగులు, వసతులతో నిర్మించిన రాష్ట్ర సచివాలయం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. అయిదో అంతస్తులోని రవాణాశాఖ మంత్రి క్యాబిన్లో ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆశీనులయ్యారు. మంత్రిని ఆయన
అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఆమనగల్లు మున్సిపాలిటీలోని గొర్రె కాపారుల సంఘం భవనానికి రూ.10 లక్షలు, కల్�
BRS delegates meet | దేశంలో పరిపాలన అధ్వాన్నంగా ఉన్నదని, ఇతర దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే భారతదేశం మాత్రం పాలకుల వైఫల్యంవల్ల అభివృద్ధిలో వెనుకబడిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.