‘ఇంట్లో ఎన్నో అనుకుంటాం. ఇంటిమీదికి ఇతరులు వస్తే మాత్రం ఇంట్లో ఉన్నవాళ్లమంతా ఏకమవుతాం’ అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిరూపిస్తున్నాయి. ‘మనమంతా బలగం. మన బలం కేసీఆర్' అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల �
పోచారం శ్రీనివాసరెడ్డి ఒక శాసనసభాపతి. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఆయన రాజకీయ అనుభవమంత వయసు లేదు రేవంత్రెడ్డికి. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి.. పీసీసీ హోదాలో వారం రోజులుగా నిజామ
మండలంలోని వెల్టూరులో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది. కార్యక్రమానికి దాదాపు 5వేల మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సభకు రైతులు, యావత్ ప్రజానీకం భారీగా తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని పార్టీ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం పిలుపునిచ్చారు. నాందేడ్ జిల్�
బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 23 వరకు చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలను అట్టహాసంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. ఆదివారం హైదరాబాద�
బీఆర్ఎస్.. రాష్ట్రంలో ప్రజాదరణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. అలాంటి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ చర్యలు చేపట్టారు. ర
భారత రాష్ట్ర సమితి రానున్న 3-4 నెలలపాటు విస్తృతంగా చేపట్టనున్న కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో పక్కా ప్రణాళికతో, సమన్వయంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మం�
బీఆర్ఎస్ దూకుడు పెంచింది. వరుసగా చేపట్టబోయే పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఇన్చార్జిలను నియమించింది. ఆయా జిల్లాల మంత్రులు, పార్టీ జిల్లా �
అతిపెద్ద అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సచివాలయానికి సైతం అంబేదర్ పేరు పెట్టుకొన్నాం. దళితబంధు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నాం. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అంబేదర్ వారసత్వ స్ఫూర�
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్, జాగృతి నేతలు భగ్గుమన్నారు. ఆదివారం రెండో రోజూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నిరసనలతో హోరెత్తించారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అసభ్య పదజాలంతో దూషించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తూర్పు నియోజకవర్గంలోని మహిళా కార్పొరేటర్లు మిల్స్కాలనీ పోలీస్స్ట�
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల దిష్టిబొమ్మలను �
ఎమ్మెల్సీ కవితపై నోరుపారేసుకున్న బండి సంజయ్పై మహిళా లోకం భగ్గుమన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, సంజయ్ దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తించింది. శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా,
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. శనివా
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై జిల్లా భగ్గుమన్నది. ఆయన మాటలకు నిరసనగా వర్ధన్నపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో శనివారం రాత్రి బీఆర్�