కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గ్యాస్ ధరను తగ్గించే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్ నాయకులు, మహిళలు స్పష్టం చేశారు. శుక్రవారం రెండో రోజు గ్యాస్ ధర పెంపుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది.
ప్రధాని నరేంద్రమోదీ.. నిత్యావసర ధరలను తగ్గించలేకపోతే గద్దె దిగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపు ను నిరసిస్తూ శుక్రవారం పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు.
కాలనీల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించి.. ఉప్పల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. శుక్రవారం నార్నూర్లోని గాంధీచౌరస్తాలో కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు స
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాల్లో ప్రజలు, శ్రేణులు, కార్యకర్తలు, ప
కేంద్ర ప్రభుత్వం తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మా�
కేంద్ర ప్రభుత్వం పిల్లలు తాగే పాల నుంచి గ్యాస్, పెట్రో ధరలను పెంచి పేద ప్రజలు బతకకుండా చేస్తున్నదని.. దేశాన్ని కాపాడాలంటే ప్రధాని మోదీని ఇంటికి పంపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నార�
కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులపై బుధవారం కాంగ్రెస్ నాయకులు జెండా కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి, సోమనపల్లి సర్పంచ్ ఉద్దమారి మహేశ