దేశంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, తెలంగాణ పథకాలపై దేశ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివ�
బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ పార్టీలో సంబురాలకు సమ యమైంది. ఊరు, వాడ అంతటా మంగళవారం గులాబీ జెండా పండుగ జరగనున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వ�
2022-23లో మహిళా స్నేహ పూర్వక విభాగంలో జాతీయ స్థాయి ఉత్తమ అవార్డుకు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు గ్రామం ఎంపికై ఇటీవల జిల్లా అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, సర్పంచ్ సానబోయిన రజితాసు
బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం నిరాడంబరంగా చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో పార్టీ పట్టణ కమి�
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేసీఆర్ ప్రభుత్వంతోపాటు తన కుటుంబంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఓపికతో భరి�
బీఆర్ఎస్ భిక్షతో పదవులు అనుభవిస్తున్న నాయకులు పార్టీకి రాజీనామా చేసినట్లే పదవులకు కూడా రాజీనామా చేయాలని మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్, గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, వనపర్
అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 25వ తేదీన నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్లో హోంమ�
బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అలాం టి చిల్లర రాజకీయాలు బీజేపీకే చెల్లుతుందని గ్రం థాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ పటేల్ వ
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేసే దాకా ఉత్తర యుద్ధం ఆగదని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ హెచ్చరించారు.