అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేసీఆర్ ప్రభుత్వంతోపాటు తన కుటుంబంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఓపికతో భరి�
బీఆర్ఎస్ భిక్షతో పదవులు అనుభవిస్తున్న నాయకులు పార్టీకి రాజీనామా చేసినట్లే పదవులకు కూడా రాజీనామా చేయాలని మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్, గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, వనపర్
అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 25వ తేదీన నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్లో హోంమ�
బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అలాం టి చిల్లర రాజకీయాలు బీజేపీకే చెల్లుతుందని గ్రం థాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ పటేల్ వ
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేసే దాకా ఉత్తర యుద్ధం ఆగదని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ హెచ్చరించారు.
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గౌరవెల్లి ప్రాజెక్టు నెలరోజుల్లో పూర్తవుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ స్పష్టం చేశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మండలాధ్యక్షుడు మా�
ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటున్నదని, తెలంగాణ గడ్డ మీద ఆ పార్టీ కల శాశ్వత కలగానే మిగిలిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తే�
హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాకేంద్రంలోని శాంతినగర్ సాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూజలు నిర్వహ�
జిల్లాలో హనుమాన్ జయంతిని ప్రజలు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ, గ్రామ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశార
బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని బేగంపేట్ గ్రామానికి చెందిన సుమారు వంద మంది వివిధ పార్టీల నాయకులు సర్పంచ్ గోవర్ధన్ ఆధ్వర్యంలో గుర�
ఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సంబురం గా సాగుతున్నాయి. కార్యకర్తలు కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జీలు, నేతలు హాజరై కార్యకర్తలను ఆత్మీయంగా ప�
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దిగజారుడు తనమా? టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడమెంటీ? పది ప్రశ్నపత్రాలు బయటకు పంపి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడమ�
తెలంగాణ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివని పలువురు ప్రజాప్రతినిధులు, కుర్మ సంఘం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కొమురయ్య జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.