స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్కి ఎలాంటి ప్రమాదం జరగలేదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిందని కొన్ని న్యూస్ చానళ్లలో స్క్రోలింగ్ వస్తున్నదని, అది అంతా అబద్ధమని వారు పేర్క�
ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు
రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం గిట్టని రేవంత్రెడ్డిపై రైతులు, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మూడో రోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వ�
అన్నదాతల పంటల సాగు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటు ఇస్తుండడం కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా ఉందని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్ విమర్శించారు. అందుకే వారు ఉచి�
కర్షకులపై కాంగ్రెస్ది కపట ప్రేమ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే అన్నదాతలు అధోగతి పాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 3 గంటలే చాలన్న టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై ఆవేశం కట్టలు తెంచుకున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు పెల్లుబికాయి
వ్యవసాయరంగానికి సరఫరా అవుతున్న 24 ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ తీరుపై మూడో రోజైన గురువారం సైతం నిరసనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ కేంద్రాలు, సబ్ స్టేషన్ల ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైత�
“వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుంది.” అన్న టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బుధవారం కర్షక లోకం కన్నెర్ర జేసింది. మొన్నటి వరకు ప్రగతిభవన్, సచివ�
రైతులు బాగుపడుతుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓర్వలేక కండ్లళ్ల నిప్పులు పోసుకుంటున్నాడని, అందుకే వ్యవసాయానికి ఉచిత కరంటు ఎందుకు? మూడు గంటలు చాలు అని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని రైతులు, బీఆ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతు లోకం భగ్గుమంటున్నది. బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నిరసనలతో హోరెత్తింది. కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
తొమ్మిదేళ్ల కాలంలో రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తే జీర్ణించుకోలేని కాంగ్రెస్ రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని మాట్లాడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు, రైతులు మండిపడ్డారు. బుధవ�
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ సరఫరాపై రేవంత్రెడ్డి అక్కసుతో ఉన్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన రైతు వ్యతిరేక వ్యాఖ్�
వ్యవసాయానికి మూడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరి పోతుం దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడడంతో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ అసలు నైజం బయటపడిందని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన�
రైతన్నకు 24 గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదని.. 3 గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందంటూ టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భగ్గుమన్నారు. రైతులు మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర�