జూన్ 4న సీఎం కేసీఆర్ నిర్మల్కు రానున్నారని, ఈ నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు.
స్వరాష్ట్రంలో నూతన ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సిర్పెల్లి(హెచ్) గ్రామం లో నిర్మించిన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ�
ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి బాలసాని లక్ష్మీనారా�
నగరంలో అందాలు కనువిందు చేశాయి. ప్రముఖ మోడల్స్ సందడి చేశారు. వరంగల్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన గణేశ్ జ్యువెల్లరీ షాపును ఆదివారం ప్రారంభించారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తోపాటు కార్పొర
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 38వ డివిజన్లో కార్పొరేటర్ బైరబోయిన ఉమ అధ్యక్షతన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సన్నాహక సమావేశం నిర్వహించారు.
శ్రీకాంతాచారి మరణానికి కారకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి దండలు వేయడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక పోతుందని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. సోమవారం తెలం
రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్యాయం కల్పిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుభీర్కు చెందిన పలువురు ముస్లిం లు, బీఆర్ఎస్ మైనార�
తెలంగాణ అవతరించాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాలు, మతాలకు సమన్యాయం జరుగుతున్నదని, అన్ని వర్గాల ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డ�
నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకు�
తెలంగాణ ప్రభుత్వం గూడు లేని పేదల కోసం జాగను చూసి డబుల్ బెడ్ రూం ఇంటిని నిర్మించి ఇస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న పేదలందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్ర�
న్యూఢిల్లీలోని వసంత విహార్లో గురువారం బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి బీఆర్ఎ�