బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నదని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నాగపూర్, మందబొగూడ, అందూర్, బీర్లాగొంది గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ నాయకులు ఇ�
రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని గోట్కూరి, ఈదుల్లా సవర్గాం, బండల్ నాగపూర్ గ్రామాల్లో డ�
‘రాష్ర్టాభివృద్ధి కోసం నిరంతరం తపించే గొప్ప విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల కండ్లు మండుతున్నయి.
నల్లగొండ ప్రజలు అభివృద్ధ్దికి కారకులు ఎవరో...అభివృద్ధ్ది నిరోధకులు ఎవరో గుర్తించి తమ ఓట్లు వేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సూచించారు. నల్లగొండ పట్టణంలోని 20,41,42 వార్డుల్లో గురువారం ఇంటింటి ప్రచారం
మేడ్చల్ నియోజకవర్గ పరిధి గుండ్లపోచంపల్లి సమీపంలో బుధవారం సాయంత్రం 4గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ వస్తున్నందున భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని జవహర్నగర్ �
బీఆర్ఎస్ పార్టీ అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో ఆదివారం జడ్చర్లలో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు గుండెల్లో గుబులు మొదలైందని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు సంబుర
కాంగ్రెస్ హామీలకు బడ్జెట్టే సరిపోదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. మరి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి పనిచేయటం మానుకోవాలి. లేదం టే నిన్నూ నీ భార్యను కాల్చి చంపేస్తాం’ అంటూ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు స్థానిక బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ మేరకు బీడ్ జిల్లా గెవరా�
బీఆర్ఎస్ కార్యకర్తల బీమా కోసం ఇన్సూరెన్స్ సంస్థకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు రూ.25 కోట్ల చెక్కు అందించారు.
పాలమూరు ఎత్తిపోతలతో ప్రతి పల్లెకూ సాగు, తాగునీరు అందనుందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్డ్డి పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో పాలమూరు ఎత్తిపోతల కాలువ పనులు ప్రారంభం కానుండగా.. ఏడాదిలో కృష్ణమ్మ పరుగులత
ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్షాలకు విసిరే సవాళ్లు మాములుగా ఉండవు. తాజాగా ఆయన ఒకేసారి 114 మంది అభ్యర్థులను ప్రకటించి వారికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన�
రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ మానసికంగా దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నదా? అందుకు కేంద్ర పరిధిలోని దర్యాప్తు సంస్థలను మళ్లీ ఉసిగొల్పుతున్న�