యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం అద్భుతంగా ఉన్నదని బీఆర్ఎస్ మహారాష్ట్ర ముఖ్య నేతలు అన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి ఆదివారం స్వామిని దర్శించుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు. మేడ్చల్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్�
CM KCR | ‘ముఖ్యమంత్రి ఐసా హోతా హై! ఆప్ జనతా కే లియే ఐసా సోచ్తే హై?’ అంటూ మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లో చేరిన షేత్కరీ సంఘటన నాయకులు ఆశ్చర్యపోయారు. పార్టీలో చేరికల అనంతరం, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వారిత
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. తమ సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే గాక అభయమిస్తుండటంతో మరింత బాధ
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలతో గులాబీ జాతర సాగుతున్నది. ఊరూవాడ, పట్టణాల నుంచి ప్రజలు సమ్మేళనాల్లో పాల్గొని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను మద్దతు తెలుపుతున్నారు. బుధవారం గుమ్మడిదల మండలంలో పటాన్చెరు
అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశానికి తలమానికంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ �
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదర్శనగర్లోని ఎమ�
బీఆర్ఎస్ నిర్వహించే ఏ కార్యక్రమానికైనా జనం ఉరకలై సాగుతారు. గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకున్న ప్రజలు ప్రస్తుతం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహిస్తున్న ‘ఆత్మీయ సమ్మేళనాలకు ఊరూవాడా కదలివస్తు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించటంపై పార్లమెంటు వేదికగా నిరసన గళాన్ని వినిపించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన తేనీటి విందుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావు, ఎంపీలు బీబీ పాటిల్, కేఆర్ సురేశ్