ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్షాలకు విసిరే సవాళ్లు మాములుగా ఉండవు. తాజాగా ఆయన ఒకేసారి 114 మంది అభ్యర్థులను ప్రకటించి వారికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన�
రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ మానసికంగా దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నదా? అందుకు కేంద్ర పరిధిలోని దర్యాప్తు సంస్థలను మళ్లీ ఉసిగొల్పుతున్న�
ఒక కళాకారుడిగా ఈ జిల్లాకు వచ్చిన తనను ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమాభిమానాన్ని చూపించి అక్కున చేర్చుకున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
పరిగి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేరు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సోమవారం పరిగిలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్ర�
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలకు టికెట్ల విషయంలో కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెరదించారు. అక్కడితో అగకుండా అందరి అంచనాలను తారు మారు చేస్తూ 115మంది అభ్యర్థులతో జాబితా విడు�
సీఎం కేసీఆర్ పాలన చారిత్రక విజయాలతో దూసుకెళుతున్నదని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. శనివారం స్థానిక అంబేద్కర్ కూడలిలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకురావడంపై సీఎం కేసీఆర్ చిత
నులిపురుగులను నివారిస్తేనే చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా పాఠశాలలో చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు.
ఖమ్మం మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజల దశాబ్దాల కలను కేసీఆర్ ప్రభుత్వం సాకారం చేసిందని బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల వచ్చిన మున్నేరు వరదను స్వయంగా గమనించి
‘విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు వద్దు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదు. ఆపత్కాలంలో అండగా ఉండాల్సింది పోయి.. ఆరోపణలు, విమర్శలు చేస్తారా? వరద బాధితులకు కేంద్రం తరఫున నష్టపరి�
మల్కాజిగిరి ఎంపీ అయిన తరువాత నియోజకవర్గానికి ఒక్కసారైనా వచ్చావా? అసలు ప్రజల సమస్యలను పట్టించుకున్నావా? అని రేవంత్రెడ్డి పై ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల కారణంగా ప్రజలు కష్టాలు పడుతున్న సమయంలో.. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ రాజకీయ ప్రయోజనాలు ఆశించి శుక్రవారం లష్కర్గూడ గ్రామ పర్యటనకు వచ్చారు.