వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతు లు, బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న ఉచిత కరెంట్కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క�
ఎకరం పొలం పారించేందుకు గంట కరెంట్ చాలని, మూడు ఎకరాలు పారాలంటే మూడు గంటలు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. చర్లపల్లి డివిజన్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, �
రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ విగ�
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరుగులు పెడుతుంటే.. వాటికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకొస్తున్నారని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్�
దేశాన్ని 65 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు రూ.57 వేల కోట్ల అప్పులు చేస్తే.. తొమ్మిదిన్నరేండ్లలోనే మోదీ ప్రభుత్వం వంద లక్షల కో ట్లు అప్పులు చేసి దేశాన్ని అప్పుల కూపంలోకి తోసివేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా �
ఖమ్మం జిల్లా కామేపల్లి మండ లం కొమ్మినేపల్లి(పండితాపురం)లో కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. సోమవారం అర్ధరాత్రి కొమ్మినేపల్లిలో బీఆర్ఎస్ న
ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండేది. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగుకు వినియోగించుకోలేని దుస్థితి. గత పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన�
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ఉద్యమకారుడు, గాయకుడు సాయిచంద్ ఆకాల మరణంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆటలు, పాటల ద్వారా సాయిచంద్ ప్రజలక�
CM KCR at temple | మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శ్రీవిఠల్ రుక్మిణీ ఆలయ సందర్శన సందర్భంగా శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
మహారాష్ట్ర రైతులు, ఇతర ప్రముఖులు బీఆర్ఎస్లో చేరి కిసాన్ సర్కారుతో బతుకులను బాగుపరుచుకోవడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర నలువైపులా, ఇటు కర్ణాటక ప్రాంతాల నుంచిచేరికలు జరుగుతూ బీఆర్ఎస�
బంజారాహిల్స్ రోడ్ నం 12లోని జగన్నాథఆలయం వద్దమంగళవారం జగన్నాథ రథయాత్ర కన్నులపండువగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఉత్సవ మూర్తులను అర్చకులు రథం మీదకు చేర్�