పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ జిం దం కళ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో పార్
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ స్పష్టం చేశారు. భీమారానికి చెందిన సోషల్ మీడియా వారియర్, యువ నాయకుడు దాసరి మణిదీపక్ కొన్ని రోజ�
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేవెళ్ల గడ్డపై విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం మాదాపూరు, కొలను గూడ, గ్రామాల్లో ఇంటింటికీ ప్రచారం చేశారు.
జననేత కేసీఆర్కు ఓరుగల్లు జనం బ్రహ్మరథం పట్టారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆదివారం రాత్రి బస్సుయాత్ర ద్వారా చేరుకున్న బీఆర్ఎస్ అధినేతకు అడుగడుగునా నీరాజనం పలికారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి హనుమ�
పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట అని, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీ తీసుకురావాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గూడెం మ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చారని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్నగర్ బీ�
ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అందించారని మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని భారత్
మెదక్ పట్టణంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో (రోడ్షో) మెదక్ పా
తనను గెలిపిస్తే..కంటోన్మెంట్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత అన్నారు. బుధవారం ఐదో వార్డులో ఇంటింటికీ తిరుగుతూ...బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వరంగల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు బుధవారం హనుమకొండలోని అంబేదర్ జంక్షన్, పెట్రోల్ పంప�
అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, పింఛన్ రూ.4 వేలు, వరి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చే�
బీఆర్ఎస్ పార్టీ పె ద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. పెద్దపల్లిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈ శ్వర్ న�
పెద్దపల్లి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్దేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం మంచ�
తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత బీఆర్ఎస్కు కంచుకోటగా మారిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్టుకోసం ప్రయత్నిస్తున్నది. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో జెండా ఎగరేయాలన్న ఉబలాటంతో అడ్డదారులు తొ