కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని, అసత్య ప్రచారాలను కాదు అభివృద్ధిని చూసి ఆదరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్న�
కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుపై ఇష్టారీతిన మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ నాయకులు పేర్కొన్నారు.
మున్సిపాలిటీలోని ఎన్టీఆర్నగర్ 8వ వార్డు కౌన్సిలర్ షేక్ చాంద్పాషాపై సోమవారం రాత్రి ఎన్టీఆర్నగర్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. సత్తుపల్లిలో బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్న చా
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో కండ్ల ముందే పంటలు ఎండుతుంటే అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. సాగునీళ్ల కోసం సర్కారుపై సమరం సాగిస్తున్నారు. రోజుకొక చోట రోడ్డెక్కుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు బోర�
ఎంపీ ఎన్నికల్లో భువనగిరి గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, క్యామ మల్లేశ్ గెలుపునకు కృషి చేస్తామని బీఆర్ఎస్ కొంగరకలాన్ నాయకులు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి క�
మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఆదివారం బీఆర్ఎస్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నర్సింహారెడ్డి, కొండపోచమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఉపేందర్రెడ�
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మన్నె క్రిశాంక్ను ఇంటికొచ్చి కొడుతా.. అంటూ కాంగ్రెస్ నాయకుడు ప్రెస్మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇవ్వడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. సీఎం రేవంత్రెడ్డిని విమర్శిస్తే పా�
రాష్ట్రంలోని గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం నెల రోజులుగా కూలి డబ్బులు అందడం లేదు. ఫలితంగా రూ.200 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. పూట గడవడానికి కూలి పనిచేసుకొనే కార్మికులు సకాలంలో డబ్బులు అందక తీవ�
నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయి, అన్ని టెస్ట్లు పూర్తి చేసుకొని ఉన్న మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసి స్తూ ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నా యకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులేందర్రెడ్డి మాట్లాడు త
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి.