బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం సిగ్గుచేటని సంగా రెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్ అన్నారు. శనివారం పార్టీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో క్య�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్టు చేయడం అంటే దేశంలోని మహిళ�
బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ శనివారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కా
ఒక వైపు కోర్టులో కేసు నడుస్తుండగా మరో వైపు ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చే యడం రాజకీయ కుట్రలో భాగమేనని, అ రెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో రాజకీయ కుట్రలో భాగంగానే ఆమెను అరెస్టు చేశారంటూ మండ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై తెలంగాణవాదులు, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహిస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, రాజకీయ కుట్రలో భాగమని మండిపడుతున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. బీజేపీతో పాటు మోదీకి ‘ఈడీ’గం చేస్తున్న దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా ఆందోళ�
బీఆర్ఎస్ కదనభేరి సభ సక్సెస్తో ఎంపీ బండి సంజయ్కి ఓటమి భయం పట్టుకున్నదని, జన ప్రభంజనాన్ని చూసి గుండెల్లో దడ మొదలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలం గా పంటలకు సాగునీరందక ఎండిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయిన తరుణంలో ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి క్షమాపణ చెబితే సరిపోదని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్లో నిర్వహించనున్న కదనభేరి బహిరంగ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. సోమవారం హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.