ఎల్ఆర్ఎస్కు ఎలాంటి రు సుం తీసుకోకుండా ఉచితంగా రిజిస్ర్టేషన్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవా రం తాసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రే ణులు నిరసన చేపట్టారు.
KCR | బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలు ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పాలనను గాలికి వదిలేసి పాత ప్రభుత్వంపై నిందలు వేయడమే లక్ష్యంగా ప
కేసీఆర్ సర్కారు తెలంగాణ -మహారాష్ట్ర రాష్ర్టాలను అనుసంధానం చేస్తూ వార్ధా నదిపై వంతెన నిర్మాణానికి రూ. 75 కోట్లు మంజూరు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న కరీంనగర్లో బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించిన అంశంపై మాట్లాడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్ష
రేవంత్రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ‘జై తెలంగాణ’ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ న�
మేడిగడ్డ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు.. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ చేపట్టిన ‘చలో మేడిగ�
“కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో పడావుబడ్డ భూములన్నీ సస్యశ్యామలం అయ్యాయి. 15 రిజర్వాయర్లు, వేల కిలోమీటర్ల కాలువలు, వంద కిలోమీటర్ల సొరంగ మార్గాలు, నీటి ఎత్తిపోతలతో యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ప్రాజె�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసి ప్రజలకు తెలియజేసేందుకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం శుక్రవారం కాళేశ్వర యాత్రకు కదిలింది.
కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి శాశ్వత పోటీదారే తప్పా..పది సార్లు బరిలో నిలిచినా ఎమ్మెల్యేగా గెలువలేరు..’ అంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఎద్దేవా చేశారు. ‘
KTR | రాబోయే రోజుల్లో పంటలు ఎండిపోకూడదంటే.. కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లలను స
KTR | రైతులు, రాష్ట్రంపై పగ పట్టవద్దు.. పగ, కోపం ఉంటే రాజకీయంగా తమపై తీర్చుకుంటే ఇబ్బంది లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మేడిగడ్డ బరాజ్ను పరిశీలన సందర్భంగా కేటీ�
KTR | పరకాలలో జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చలో మేడిగడ
సోయా పంట కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ జాతరలో ‘జై తెలంగాణ’ నినాదాలు చేసిన బీఆర్ఎస్ నాయకులపై చేయిచేసుకున్న ఆత్మకూరు ఎస్సై జీ ప్రసాద్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర