మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని మహారాష్ట్ర సోలాపూర్లోని తుల్జాపూర్ తుల్జాభవానీ మాతకు బీఆర్ఎస్ నాయకులు ముడుపు కట్టారు. బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్య�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని తన నివాస ప్రాంగణ
ఇప్పల బోగుడ సమీపంలో గతేడాది రూ.3 కోట్ల పనులకు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శంకుస్థాపన చేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
BRS Party | తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న నేపథ్యంలో, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం, పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహంపై గులాబీ నాయకులు డీజ�
పూల జల్లులు.. మంగళహారతులు.. ఇలా అడుగడుగునా..అపూర్వ స్వాగతాల నడుమ పజ్జన్న పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ప్రతిసారీ తనకు అచ్చొచ్చిన పార్సీగుట్ట నుంచే సోమవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ తన ఎన్నిక�
మండల కేంద్రంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ సమక్షంలో బీఎస్పీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. బీఎస్పీ మండల అధ్యక్షుడు గోమాసె లాహాంచు, బండి రాజన్న, రౌతు మధుకర్, విలాస్, పెర�
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ సిద్దిపేట రైతులు పోస్టుకార్డు ద్వారా సీఎం రేవంత్రెడ్డికి వినతులు పంపారు. హామీలు అమలు చేయకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్ర�
అసెంబ్లీ ఎన్నికల ముం దు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ధాన్యం క్వింటా కు రూ. 500 బోనస్ ఇవ్వాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండలం బండరామారం ఐకేపీ సెంటర్ వద్ద శనివారం బీఆర్�
కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా శుక్రవారం రాత్రి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రచారం నిర్వహించారు. మంకమ్మతోట నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కలి�
BRS Party | మే 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో ఐదు సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా, మిగ�
‘చేవెళ్లతో పెనవేసుకున్న పేగుబంధంతో బీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండుసార్లు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఈసారి కూడా విజయబావుటా ఎగురవే సేందుకు పక్కా ప్లాన్తో వెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఇదే వేదిక నుంచి
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తలపై మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు దాడి చేయడంతో నలుగురికి గాయాలయ్యాయి.