రాష్ట్ర మంత్రులు గురుకులాల సందర్శనలో భాగంగా శనివారం మంత్రి సీతక్క జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు.
‘గిరిజన ఎమ్మెల్యే అని చిన్న చూపా? అధికార ఎమ్మెల్యే కాకపోతే ఫ్లెక్సీలో ఫొటో పెట్టరా? ఎమ్మెల్యేను అవమానిస్తారా?’ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.
సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులు కోరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
నిబంధనలకు విరుద్ధంగా రాజన్న కోడెలను తీసుకెళ్లి, వాటిని కబేళాకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమ వ్యాపారులకు కొంతమంది ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారా? వారికి అండదండలు అందిస్తున్నారా? ఫలితంగ�
బీఆర్ఎస్ నేత నిర్మించుకున్న కట్టడం అక్రమమంటూ జేసీబీతో పంచాయతీ అధికారులు తొలగించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలోని బస్టాండ్ సమీపంలో 15 ఏ�
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసి సచివాలయంలో ప్రతిష్ఠించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తెలంగాణవాదులు భగ్గుమన్నారు.
‘విజయ్ దివాస్'ను ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలు, చిత్రపటాలతోపాటు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదంతో ఉద్య�
తెలంగాణ తల్లి ఆకృతి మార్పుపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహంలో చేసిన మార్పులకు నిరసనగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీ�
రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులే అందుకు నిదర్శనమని నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. బీఆర్ఎస్
ఎన్నో ఏండ్ల కల, అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం �
కాంగ్రెస్ సర్కా రు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి ఈ ప్రాంత ప్రజలను అవమానపరుస్తున్నదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివార�
కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్, ఇనాయత్నగర్ గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకులు శనివారం పంపిణీ చేశారు. ఇనాయత్నగర్లో ఇద్దరికి మాజీసర్పంచ్ గంగాధర్ అందజేశారు.
నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీస్ యంత్రాంగం బీఆర్ఎస్ నాయకులపై దమనకాండ సాగించింది. బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో చేపట్టిన నిర్మాణాల ప్రారంభ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు గురుకుల బాట పడుతున్నారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాలో పార్టీ నాయకులు గురుకులాలను సందర్శించారు.