హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మ
KTR | తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
‘ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చినోళ్లం.. గులాబీ పార్టీ వాళ్లం. గట్టిగా ప్రజల పక్షాన నిలబడతాం..’ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, తన
నిజామాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా రోజుల తర్వాత ఆదివారం రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్ వద్ద కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఆమెను సత్కరి�
ఎమ్మెల్సీ కవిత నేడు (ఆదివారం) జిల్లాకు రానున్నారు. రాజకీయ కుట్రల్లో భాగంగా అక్రమ కేసులో జైలుకు వెళ్లి, విడుదలైన అనంతరం తొలిసారి ఇందూరుకు వస్తున్న ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, జాగృతి నాయక�
అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో పని చేస్తూ పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటుగా విమర్శించారు. అయినా ఆ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశార�
చేవెళ్ల మన్సిపాలిటీలో రామన్నగూడను కలుపొద్దని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ యువ నాయకుడు పెద్దొళ్ల దయాకర్ ఆధ్వర్యంలో మహేశ్వరం ఎమ్మెల�
తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని గ్రామ పంచాయతీ కార్మికులు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా టోకెన్ సమ్మె నిర్వహించారు.
సీసీఐ అధికారులు క్వింటాలు పత్తికి రూ.50 తగ్గించడంపై రైతులు రోడ్డెక్కారు. గురువారం బేల అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి సీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలుపడంతో కి�