పోటీ పరీక్షకు సన్నద్ధమవుతున్న యువతి ఆత్మహత్య చేసుకోవడంతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని ఆవులకుంట తండాకు చెందిన గుగ్లోత్ బావుసింగ్, లాడుబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు,
కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనీవినీ ఎరుగనీ రీతిలో కేసీఆర్ పదేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు కనిపిస్తలేదా? సంక్షేమ పథకాలు నీ దృష్టిలో పడతలేదా?
కాంగ్రెస్ ప్రభు త్వం బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా పెడుతున్న కేసులకు భయపడేది లేదని, హామీ ల అమలు కోసం ప్రశ్నిస్తూనే ఉంటామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం పోచంపల్లి ఫౌండేషన్ ఆధ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏర్పడి ఏడాది అవుతున్నప్పటికీ అభివృద్ధిని మరిచి అరాచకాలు, అక్రమాలకే పెద్దపీట వేసిందని మంచాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు. శుక్రవారం మంచాలలో ఏర్�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే రేవంత్ సర్కారు అక్రమంగా కేసులు పెట్టిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
కడుపులో కత్తెర్లు నోట్ల శెక్కరలు అని పెద్దలు ఉత్తగనే అనలేదు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన తీరే అందుకు సజీవ సాక్ష్యం. ఎన్నికలకు ముందు హస్తం నేతలు తియ్యటి మాటలు చెప్పారు. తాము భూమ్మీద కాదు, మాట మీద నిలబడే మన�
‘దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులకు సంకెళ్లు వేస్తారా? జైలులో నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? లగచర్ల గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి.. అన్నదాతలను బేషరతుగా విడుదల చేయాలి’ �
కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రంలోని దాయర వీధిలో ఉన్న అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి మాజీఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, �