వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతువేదికలు నేడు నిరుపయోగంగా మారుతున్నాయి. లక్షలాది రూపాయలతో ఏర్పా టైన వాటి లక్ష్యం నెరవేరడం లే�
ప్రజల ఓట్లను దక్కించుకునేందుకు ఎన్నో మాయమాటలు చెప్పారు. నోటికొచ్చిన 420 హామీలు గుప్పించారు. కానీ అధికారం చేజిక్కించుకుని 420 రోజులు దాటినా అతీగతీ లేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు. రైతన్నలకు రైతుభరోసాపై ఇచ
అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్
420 హామీలిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 420 రోజులు గడిచినా వాటిని నెరవేర్చలేదని బీఆర్ఎస్ విమర్శించింది. కోతల, ఎగవేతల కాంగ్రెస్కు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా గ
అహింసామార్గంలో చాలా దేశాలు స్వాతంత్య్రం సాధించుకోవడానికి మార్గం చూపిన మన జాతిపిత స్ఫూర్తి ప్రదాత అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో గురువారం మహాత్మాగాంధీ
BRS | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress failure) అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు(BRS leaders )రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహానికి (Gandhi statue)వినపత్రాలు అందజే�
బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో నాలుగు పథకాల అ�
పదవీకాలం ముగిసినా ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కరించడానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. సోమవారం సాయంత్రం మంచిర్యాలలోని తన నివాసంలో పదవీకాలం (జనవరి 26న) పూర్తి చేసుకున్న మున్సిపల్ ప�
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్ 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ముఖ్య అతిధిగా పాల్గొని మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా ప్రజలకు, పా
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ఆదివారం సంగారెడ్డిలోని తన నివాసంలో కన్నుమూశారు. కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు, ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయన భౌత
ప్రజాపాలనలో భాగంగా జనగామ మండలంలోని ఎర్రకుంట తండాలో ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గూండాగిరి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కోడిగుడ్లు, టమ�
నాలుగు పథకాల మంజూరు పత్రాల పంపిణీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం నాలుగు చోట్ల రసాభాస జరిగింది. పథకాల గురించి ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతలు గూండాగిరీ ప్రదర్శించారు. సంక్షేమ పథకాలను అర్హులకెందుకు ఇ
నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం తనపై, బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఎస్పీకి ఫిర్యా�
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. మున్సిపల్ చాంబర్ బయట కూర్చున్న కంచర్లపై మంగళవారం ఒక్కసారిగా తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ దూసుకొచ్చిన �