బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు గురుకుల బాట పడుతున్నారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాలో పార్టీ నాయకులు గురుకులాలను సందర్శించారు.
కస్తూర్బాగాంధీ వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కరించడంలో సర్కారు విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. శనివారం గురుకులాల బాటలో భాగంగా బీఆర్ఎస్ నాయకుల బృందం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ గురు�
ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రా మానికి చెందిన సంజన్న అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే విజయుడుతో కలిసి గ్రామానికి చేరుకొని సంజన్న కు�
కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను హరిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులకు వ్యతిరేకంగా ట్యాంక్
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు నిర్బంధ కాండను సాగించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన క్రమంలో వారిని పరామర్శకు బయల్దేరిన ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్య
బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్రావు, పాడి కౌశిక్రెడ్డిల అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ నిర్వహించే ఆందోళన కార్యక్రమానికి తరలివెళ్తుం
బీఆర్ఎస్ అంటేనే కాంగ్రెస్ సరార్ భయపడుతున్నదని సిద్దిపేట వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దరిపల్లి శ్రీనివాస్ అన్నారు. శక్రవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయకులు గంధం రాజ
ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్లతో ఆపలేరని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. ప్రజాపాలన అందిస్తారనే నమ్మకంతో కాంగ్రెస్కు ఓటు వేసిన ప్రజలకు రాక్షస పాలన ఎలా ఉ
నల్లగొండ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి, నిధులు కేటాయించి దాదాపు నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్ష�
అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతో ఆదిలాబాద్ నుంచి అలంపూ ర్ వరకు, కొడంగల్ నుంచి కోదాడ దాకా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆ�