బీఆర్ఎస్ నేతల అరెస్టులపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి హరీశ్రావును, ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లిన గచ్చిబౌలి, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ల వద్ద బీఆర్ఎస్ శ్రేణుల
తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమకారుడు మోరె భాస్కర్రావు పాత్ర మరువలేనిదని, ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడె
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో చేస్తున్నది ప్రజా పాలన కాదని.. రాక్షస పాలన అని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని �
ప్రశ్నించే గొంతులను నొక్కడమే ఎజెండాగా పెట్టుకొని రాష్ట్రంలో ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తున్నదని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రె�
నల్లగొండ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి, నిధులు కేటాయించి దాదాపు నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకా
బీఆర్ఎస్ నాయకులు ఏమాత్రం అధైర్యపడొద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. కలిసి కట్టుగా పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.
Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావును పోలీసులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లోనే ఉంచారు. హరీశ్రావు గచ్చిబౌలి పీఎస్కు తరలించి దాదాపు మూడు గంటలు కావొస్తుంది.
Harish Rao | ప్రజా పాలన పేరుమీద నయా రజాకార్ల రాజ్యం మళ్లీ వచ్చిందని.. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ చూపిస్తున్న జులుం చూస్తే స్పష్టంగా అర్థం అవుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్ష�
Harish Rao | ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప�
ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో గుణాత్మకమైన విద్య అందడం అటుంచి కనీసం పరిశుభ్రమైన వాతావరణం కూడా లేని దుస్థితి నెలకొన్నది. పేద విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సిన ఆశ్రమ పాఠశాలలు అధ
రేవంత్ సర్కారుపై వ్యతిరేకత పెరుగుతున్నందున, ఈ వ్యతిరేకత బయటపడకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాలకు తెరలేపింది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఒక మహిళ సీఎం రేవంత్రెడ్డ
విద్యార్థులకు అన్ని వసతులను సక్రమంగా కల్పిస్తే వసతి గృహ సందర్శనకు వచ్చిన తమను ఎందుకు అడ్డుకుంటున్నారని, గేట్లకు తాళాలు ఎందుకు వేశారు అని ? అధికారులను బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు చెన్నమల్ల చైతన్య, బీఆర్�
రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగడంలేదని రేవంత్రెడ్డి ఫ్యాక్షన్ పాలన కొనసాగుతున్నదని, ఇందుకు మాజీ మంత్రి హరీశ్రావుపై అక్రమ కేసులు బనాయించడమే నిదర్శనమని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్