బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనారిటీ నాయకుడు సర్దార్ ఇంటి నిర్మాణంపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసింది బాబా ఫసియుద్దీన్ పీఏ సప్తగిరి అని టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద వెల్లడించారు. శుక్రవారం బోరబం�
బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. బస్తీలో ఉండే పేదలను లంచాల కోసం పీల్చి పిప్పి చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాడంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. �
కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలకు బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు (BRS Leader) బలయ్యాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని కక్షగట్టిన అధికార పార్టీ కార్పొరేటర్ బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసి బీఆర్ఎస్ మైనార్టీ నాయకు�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం ఇళ్లను పేదవారికి మాత్రమే మంజూరు చేయాలని 13వ డివిజన్ బీఆర్ఎస్ ఇంచార్జ్ మహమ్మద్ అక్బర్ నవాజుద్దీన్ అన్నారు. ఆయన మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను బుధవారం కలిసి �
బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ పంద్ర జైవంత్రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎ
లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులు, డిమాండ్లపై స్పందించడం ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత అని బీఆర్ఎస్ భావిస్తున్నది. ప్రభుత్వంపై ఉద్యమించేందుకు త్వరలోనే పూర్తిస్థాయ�
కాలనీలు, బస్తీలలో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ అన్నారు.
రబీలో లక్షా 30 టన్నుల పంటలు రికార్డుస్థాయిలో పండించామని మంత్రులు చెబుతున్నారని, వారి ముఖం చూసి పంటలు పెరిగాయా.. అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
ధర్మారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పూస్కురు జితేందర్ రావును ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు జితేందర్ రావు చేతికి గాయం కావడం�
House Arrest | జిల్లాలోని గట్టు మండలం బల్గెర గ్రామంలో దిగంబర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీల సందర్భంగా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
Kollapur Mangos | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంత మామిడి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.