రేవంత్ రెడ్డి సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో అపరిచితుడిలా మాట్లాడారని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ అన్నారు. ఫామ్హౌస్లో మానవ మృగాలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ.. కేసీఆర�
కేసీఆర్ను తాము తెలంగాణ తొలి సీఎంగా మాత్రమే చూడటం లేదని, ఆయన గొప్ప ఉద్యమకారుడని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను మానవ మృగమని అనడం దారుణమని, సీఎం రేవంత్ రెడ్డి సోయి లేకుండా �
సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ఏమాత్రం బాగలేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం తెలంగాణభవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎక్కడికి వ
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బజారు భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ (BRS party) సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి (Madhusudhanachary) అన్నారు. మంగళవారం తెలంగాణభవన్ (Telangana Bhavan) లో జరిగిన ప్రె�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆ గ్రామ మాజీ సర్పంచి గంధం వరలక్ష్మి భర్త గంధం నారాయణ (53) శుక్రవారం కరంట్ షాక్ తగిలి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నారాయణ మృ�
కూల్చివేతలో కూడా అధికారులు ఇంత క్రూరత్వంగా వ్యవహరించడం ఎక్కడ చూడలేదని, కనీసం దుకాణాల్లోని సామగ్రిని కూడా బయటకు తీసుకునే అవకాశం ఇవ్వకుండా నేలమట్టం చేయడం ఏంటని బీఆర్ఎస్ నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస
భూదాన్ పోచంపల్లి (Pochampally) పట్టణ కేంద్రంలోని 13వ వార్డు (సరస్వతి విద్యా మందిర్కు వెళ్లే) రహదారిలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో బీఆర్ఎస్ యూత్ నాయకుడు చింతకింది కిరణ్ వర్షపు నీటిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు
KTR | తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాఖల సమన్వయ లోపంతో ఎ
KTR | రాఖీ పండుగ రోజు తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేసింది. ఈ అదనపు చార్జీలను ఉటంకిస్తూ ‘నిధి నేషన్’ పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. ఆ పోస్ట్ను ట్యాగ్ చేస్త�
ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో కాకుండా పట్టా భూముల జోలికివస్తే ఊరుకోబోమని రైతులు స్పష్టం చేశారు. ముచ్చర్ల, దెబ్బడగూడ రెవెన్యూల పరిధిలోని భూముల్లో సర్వే ఫెన్సింగ్ వేయడానికి చేరుకున్న రెవెన్యూ, పోలీస�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా తమకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రాణాలు కోల్�
Harish Rao | సిగాచీ పరిశ్రమలో పేలుళ్లు సంభవించి 54 మంది మరణించారని, ఈ దుర్ఘటన జరిగి నెలరోజులైనా బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం బాధిత కుట
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. 2026 జనగణన తర్వాత అన్ని రాష్ట్రాల మాదిరిగానే నియోజకవర్గాల పునర్వ్యవస�
Pink Flag | స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.