గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత వాటిని విస్మరించినందున మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర�
అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి అభివృద్ధిని మరిచి అరాచకాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం నాగర్�
రెండేండ్ల పాలనలో క నీస అభివృద్ధి చేయని, సంక్షేమ పథకాలు అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్టు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో ఎన్నో నిర్మాణాలు చేపడితే, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఎన్నో విధ�
తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు లేవని, కేసీఆర్ను చూసి ప్రజలు ఓట్లెయ్యాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తగ�
కేసీఆర్ పాలనలో నల్లగొండ పట్టణంలో కంచర్ల భూపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి ఓటర్లను కోరా�
BRS Candidates | నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి , మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
బీఆర్ఎస్ హయాంలో షాద్నగర్ మున్సిపాలిటీని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశామని.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధికంగా కౌన్సిలర్లుగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఓట�
వికారాబాద్ మున్సిపాలిటీలోని వార్డుల అభివృద్ధి కాం గ్రెస్ ప్రభుత్వానికి చేతకాదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనం ద్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మున్సిపాలిటీలోని 9, 13, 14 వార్డు�
మున్సిపల్ ఎన్నికల కోసమే అభివృద్ధి పనుల పేరిట కాంగ్రెస్ శిలాఫలకాలు వేసి హడావుడి చేసిందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పరిగి మున్స�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు ఒడిగడుతున్నది. ప్రజాక్షేత్రంలో నిలబడి తలబడలేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నది.