కేసీఆర్ హయాంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విజ్ఞప్తిచేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా �
రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ అ�
బీఆర్ఎస్ హయాంలో వనపర్తి జిల్లా పెబ్బేరు(Pebberu) మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు. కోరుట్ల మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట
Beeram Harshavardhan Reddy | కొల్లాపూర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.
BRS candidates | నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ, మున్సిపల్ ఇన్చార్జి వెంకట్రామిరెడ్డి శుక్రవారం వెల్లడించారు.
కొడంగల్ ప్రజల ఓట్లతో గెలిచి నియోజకవర్గ అభివృద్ధిని మరిచిన సీఎం రేవంత్రెడ్డిని నియోజకవర్గం నుంచి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన కోస్గి మున్సిపాలిటీకేంద్�
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి శ్రేణులు సంఘటితంగా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గడపగడపకూ వెళ్లి రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన మోసా�
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామపంచాయతీని బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు క్లీన్స్వీప్ చేశారు. గ్రామంలోని 10కి పది వార్డుల్లో గెలుపొందగా, సర్పంచ్ అభ్యర్థి పల్లెర్ల సంధ్యారాణి ఏకంగా 401 ఓట్ల �
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖపూర్ పంచాయతీలో సర్పంచ్ స్థానానికి బీఆర్ఎ
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట జిల్లాలో 182 సర్పంచ్ స్థానాలకు 10 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగి
సర్పంచ్ ఎన్నికలల్లో ప్రజలు మోసపోయి గోసపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. మండలంలోని ఘన్ముక్ల, ఎల్బాక, రెడ్డిపల్లి