ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలను సమన్వయం చేస్తూ పకడ్బందీ ప్రచారం ని
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ప్రధాన పార్టీలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్�
Innovative campaign | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) విజయాన్ని కాంక్షిస్తూ ఓ కార్యకర్త వినూత్న రీతిలో ప్రచారం (Innovative campaign)నిర్వహిస్తున్నాడు.
మార్పు తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాయలు చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆ పార్టీ మోసాలు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నాయని వెల్లడించారు. పార్లమెంట్ ఎ�
మున్సిపాలిటీలోని ప్రతి ఊరిని రూ.కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధి కళానగర్, పసుమాముల
పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని చూసి పట్టం కట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలను కోరారు. బుధవారం ఊరూరా బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. కార్యకర్తలు, నాయకులు గులాబీ జెండాలు చేతబూని ర్యా
ఆదిలాబాద్, నిర్మల్జిల్లాలో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పిగ్లిపూర్, కొత్తగూడెం, బాటసింగారం, జాఫర్గూ
MLA Arekapudi Gandhi | సుస్థిర పాలనతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ (Mla Gandhi) అన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారీ ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులు గడపగడపకూ వెళ్లి అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. �